Home Search
రాజ్యసభ - search results
If you're not happy with the results, please do another search
హై అలర్ట్
అప్రమత్తత, అందుబాటే కీలకం
అధికారులు ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ సూచన
వానలు, వరదలపై ప్రగతి భవన్లో 12గంటల సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రతో సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా...
సింహబలంతో కొత్త పార్లమెంట్
9500 కిలోల జాతీయ చిహ్నాం
ప్రధాని మోడీ ఆవిష్కరణ
స్పీకర్తో కలిసి ఆవరణలో పూజలు
న్యూఢిల్లీ : నిర్మాణంలో ఉన్న నూతన పార్లమెంట్ భవనంపై దేశ జాతీయ చిహ్నం ప్రతిమను ప్రధాని నరేంద్ర మోడీ...
మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావుపై టిజి వెంకటేష్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్ : మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావుపై టీజీ వెంకటేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్యసభ సభ్యత్వం రెన్యూవల్ అయ్యే సందర్భంలో నన్ను ఆస్తి కేసులో ఇరికించాడు. నాకు సంబంధం లేదని ఫిర్యాదుదారులు చెప్పినా.....
ఢిల్లీ మున్సిపల్ వార్డుల పునర్విభజనకు త్రిసభ్య కమిషన్
మున్సిపల్ ఎన్నికలు మరోఏడాది ఆలస్యం ?
న్యూఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్ వార్డులను తాజాగా పునర్విభజించే కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలుగా ముగ్గురు సభ్యుల కమిషన్ను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నియమించింది. ఈ ప్యానెల్కు...
వైస్సార్ చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే: రేవంత్
మాజీ ముఖ్యమంత్రి వైస్సార్ కు కాంగ్రెస్ నేతల ఘన నివాళి....
హైదరాబాద్: వైస్సార్ చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయడమేనని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్...
జి-20 నూతన షెర్పాగా అమితాబ్ కాంత్?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్థానంలో జి-20 కొత్త షెర్పాగా నీతి ఆయోగ్ మాజీ సిఇఓ అమితాబ్ కాంత్ నియమితులు కానున్నారు. ఈ ఏడాది జి-20 అధ్యక్ష బాధ్యతలు భారత్ చేపట్టనున్నందున...
కేంద్రమంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఎన్బీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్నారు. కేంద్రమంత్రిగా నఖ్వీ సేవలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు....
ఫిరాయింపులతో ప్రజాస్వామ్య పతనం
ప్రభుత్వ ఏర్పాటుకు ఆధిక్యత లేకపోతే ప్రతినిధులు ఫిరాయిస్తారు. పార్టీ మారి ప్రభుత్వాలను పడగొట్టిన, నిలబెట్టిన సందర్భాలు ఎన్నో. ఇప్పుడు ఇవేవీ లేకుండానే పార్టీ మారి అధికార పార్టీలో దూరుతున్నారు. గుత్త సంస్థల అధిపతులు...
న్యాయవ్యవస్థపై నీలినీడలు!
మన రాజ్యాంగం, న్యాయవ్యవస్థ పరిణత ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబిస్తాయి . బలహీనులను కాపాడడం ధ్యేయంగా రూపొందాయన్న ఘనతను సొంతం చేసుకొన్నాయి. వెయ్యిమంది దోషులు చట్టం నుంచి తప్పించుకొన్నా ఫర్వాలేదుగాని, వొక్క నిర్దోషికి కూడా శిక్ష...
బిజెపికి చెప్పకూడని చోట దెబ్బ!
బిజెపి అధికార ప్రతినిధి (ఆమెను తాత్కాలికంగా నిలిపి ఉంచారు తప్ప పూ ర్తిగా తొలగించలేదు గను క ఇంకా ఆ పదవిలో ఉన్నట్లే ) నూపుర్ శ ర్మకు జూలై ఒకటవ తేదీన...
రేపటి నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. ఆగస్టు 6న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మంగళవారం నుంచి ఈ నెల...
నామినేషన్ ఉపసంహరణ గడువు పూర్తి… రాష్ట్రపతి రేసులో ఇద్దరే
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారం నాటికి ముగిసింది. 94 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, బీజేపీ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాలు...
శివసేన అంతమే బిజెపి లక్ష్యమా!
ఇటీవల మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే అక్కడ కేవలం తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి, దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైని తమ పాలన కింద తీసుకు రావాలని కాకుండా...
యశ్వంత్ సిన్హా పూర్వాపరాలు
హైదరాబాద్: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు చేరుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో 1937 నవంబర్ 6న కాయస్థ కుటుంబంలో జన్మించారు....
ఎంపి సంతోష్ పిలుపునకు అపూర్వ స్పందన
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటిన డాక్టర్లు, వైద్య, వైద్య విద్యార్థులు, సిబ్బంది
మన తెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్...
బిజెపి ‘మహా’ వ్యూహం!
చివరి నిమిషంలో హీరోను మార్చి ఏక్నాధ్ షిండేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం ద్వారా అపూర్వమైన రాజకీయ షాక్ ఇచ్చామని బిజెపి వ్యూహకర్తలు భావిస్తూ వుండవచ్చు. దేశ వాణిజ్య రాజధాని ముంబై ముఖ్య...
హన్మకొండ రణరంగం
బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర దాడి మాజీ మేయర్ స్వర్ణకారు
ధ్వంసం సిఐ గన్మన్కు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
మన తెలంగాణ/హన్మకొండ టౌన్: హన్మకొండ హంటర్ రోడ్డు రాజ్ హోటల్ జంక్షన్లో కాంగ్రెస్ పార్టీకి...
రాష్ట్రపతి ఎన్నికల్లో 107 నామినేషన్ల తిరస్కరణ..
ముర్ము, సిన్హా మధ్యనే పోటీ
రాష్ట్రపతి ఎన్నికల్లో 107 నామినేషన్ల తిరస్కరణ
న్యూఢిల్లీ: నామినేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాత జులై 18న రాష్ట్రపతి పదవికి జరగనున్న ఎన్నికలలో ఎన్డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి...
అటు బిజెపి హడావుడి ఇటు యశ్వంత్ ప్రచారం
2న రాష్ట్రానికి రానున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి
టిఆర్ఎస్ నేతలతో ప్రత్యేక సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : విపక్షాలు బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన ఎన్నికల ప్రచారంలో భాగంగా జూలై 2వ తేదీన...
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొన్న సింగర్ సునీత..
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన 'గ్రీన్ ఇండియా చాలెంజ్'లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో సింగర్ సునీత బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.....