Home Search
హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
రాహుల్,రేవంత్లపై ఎన్హెచ్ఆర్సిలో ఫిర్యాదు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై హైకోర్టు న్యాయవాది రామారావు మంగళవారం నాడు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణలు...
రాహుల్ గాంధీ, రేవంత్ పై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు..
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. ఈ నెల 7న కాంగ్రెస్ పార్టీ ఉస్మానియా యూనివర్సిటీలో సభ...
సినీనటుడు విశ్వక్ సేన్పై హెచ్ఆర్సిలో ఫిర్యాదు
సినిమా ప్రమోషన్ కోసం ఫ్రాంక్ వీడియో
నడి రోడ్డుపై యువకుడి హంగామా
హెచ్ఆర్సిని ఆశ్రయించిన న్యాయవాది అరుణ్
మనతెలంగాణ, సిటిబ్యూరో: సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ చేసిన సినీనటుడు విశ్వక్ సేన్పై హైకోర్టు న్యాయవాది హెచ్ఆర్సిలో ఫిర్యాదు...
ఓయూ క్యాంపస్కు వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మే 6, 7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో వరంగల్లో దాదాపు 5 లక్షల మంది మద్దతుదారులతో భారీ సమావేశానికి రాష్ట్ర శాఖ సిద్ధమవుతోంది. ప్రత్యేక...
కింగ్ కోఠి ప్యాలెస్పై సుప్రీంను ఆశ్రయిస్తాం
పునర్నిర్మాణ పనుల నిలిపివేతకు
పిటిషన్లు అందులో నిజాం నవాబ్
వాడిన అరుదైన వస్తువులు ఉన్నట్లు
మా పూర్వీకులు చెప్పారు ఏడో నిజాం
ముని మనవడు హిమాయత్ అలీ మీర్జా
మన తెలంగాణ/హైదరాబాద్ : కింగ్కోటి...
కోర్టుల్లో స్థానిక భాషను వాడాలి
అప్పుడే ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది
ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో స్థానిక భాష వాడాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. స్థానిక భాషలను ఉపయోగిస్తే సామాన్యులకు న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని, మరింత సన్నిహితమయ్యామనే...
న్యాయసదస్సుకు హాజరైన ఇంద్రకరణ్రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణలో న్యాయ వ్యవస్థ సమస్యలను సిఎం, హైకోర్టు సిజె పరిష్కరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి. రమణ కోరారు. శనివారం ఢిల్లీ విజ్ఞాన్భవన్లో ప్రారంభమైన న్యాయ సదస్సుకు...
విధుల నిర్వహణలో లక్ష్మణరేఖను గుర్తుంచుకోవాలి: ఎన్.వి. రమణ
హైకోర్టుల సీజేలు, ముఖ్యమంత్రుల సదస్సులో చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ
న్యూఢిల్లీ : మన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నప్పుడు మనకున్న లక్ష్మణ రేఖను కూడా గుర్తుంచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ...
కోర్టుల్లో స్థానిక భాషలు ఉపయోగించాలి!: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కోర్టుల్లో స్థానిక భాషలనే ఉపయోగించాలని ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగా వాదించారు. తద్వారా సామాన్యులకు న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఏర్పడి దాంతో కనెక్ట్ అవుతారన్నారు. “మనం కోర్టుల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలి”...
ఎపిలో ఉన్మాదికి ఉరిశిక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన బిటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్యకేసులో శుక్రవారం నాడు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే..గుంటూరు పరమయ్యకుంటకు...
రాష్ట్రంలో 55మంది జడ్జీల బదిలీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టు జడ్జిలు బదిలీ అయ్యారు. ఈక్రమంలో మొత్తం 55 మందిని బదిలీ చేస్తూ నూతన పోస్టింగులు ఇస్తూ శుక్రవారం రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు...
ఢిల్లీకి చేరుకున్న ఇంద్రకరణ్ రెడ్డి
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరగనున్న న్యాయ సదస్సులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...
‘రావణ’ దేశంలో 89, ‘రామ’ రాజ్యంలో 120!
కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజెల్పై పన్నులు తగ్గించినప్పటికీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గించలేదని, ఇప్పటికైనా తగ్గించాలని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ముఖ్యమంత్రులను కోరారు. దేశంలో కరోనా పరిస్ధితి గురించి సమీక్ష సందర్భంగా...
సుదీర్ఘ న్యాయపోరాటం విఫలం.. నాగేంద్రన్ ధర్మలింగంకు ఉరి
సింగపూర్ : సింగపూర్లో మానసిక స్థితి సరిగ్గా లేని భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ కె. ధర్మలింగం (34)ను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో సింగపూర్ ప్రభుత్వం బుధవారం ఉరి తీసింది....
రంజాన్ తర్వాత పాక్కు నవాజ్ షరీఫ్ రాక
ఇస్లామాబాద్: పదవీచ్యుతికి గురైన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కోర్టు విచారణను ఎదుర్కోవడానికి వచ్చే నెల రంజాన్ పండుగ తర్వాత లండన్ నుంచి పాక్ తిరిగిరానున్నట్లు పిఎంఎల్-ఎన్ పార్టీ సీనియర్ నాయకుడు...
రైలు ఎక్కబోయి పడి గాయాలైతే రైల్వే నష్టపరిహారమివ్వాలి
బాంబే హైకోర్టు తీర్పు
బాధితుడికి రూ.3 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశం
ముంబయి: లోకల్ రైళ్లు ముంబయి నగరానికి జీవనాడి అని, కిక్కిరిసిన రైలు ఎక్కబోయి ఎవరైనా వ్యక్తి పడిపోతే అది అవాంఛనీయ ఘటన కిందికి...
హెరిటేజ్ వాక్ పునఃప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా గత సోమవారం 18వ తేదీన దక్కన్ హెరిటేజ్ అకాడమీ సంస్థ., జిహెచ్ఎంసి, ఎయస్ఐ, టూరిజం, హెరిటేజ్ తెలంగాణ మొదలైన ప్రభుత్వ సంస్థల సహకారంతో ప్రత్యేక...
ఉడుపిలో బురఖాతో వచ్చిన విద్యార్థినులకు ‘నో ఎంట్రీ’
పరీక్ష రాయకుండా వెనుదిరిగిన ఆ ఇద్దరు విద్యార్థినులు
ఉడుపి(కర్నాటక): కర్నాటకలో తలెత్తని హిజాబ్ నిషేధ వివాదంలో శుక్రవారం కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతించాలని కోరుతూ గతంలో హైకోర్టులో పిటిషన్...
ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు
అమరావతి: ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం రద్దు చేసింది. మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశించింది. 1969 అభిలభారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెన్షన్...
బలవంతుల బెయిల్!
కింది కోర్టు బెయిల్ మంజూరు చేయడం, పై కోర్టు దానిని రద్దు చేయడం లేదా సింగిల్ జడ్జి బెంచి జామీనును నిరాకరించడం అంతకంటే పెద్ద ధర్మాసనం దానిని అనుగ్రహించడం వంటివన్నీ మామూలే....