Sunday, May 19, 2024
Home Search

హైకోర్టు - search results

If you're not happy with the results, please do another search

స్టే సచివాలయం కూల్చివేతపైనే

  డిజైన్, అంచనావ్యయంపై కాదు : హైకోర్టు హైదరాబాద్: కొత్త సచివాలయ భవనాల నిర్మాణాలకు ప్రాథమికంగా అవసరమైన డిజైన్ల రూపకల్ప, ఖర్చులకు చెందిన అంచనాల తయారీకి వ్యతిరేకంగా తామేమీ ఆర్డర్ ఇవ్వలేదని హైకోర్టు తేల్చి చెప్పింది....

రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం

  హైదరాబాద్ : తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టు...

ప్రొఫెసర్ కాసింకు వారం పాటు పోలీస్ కస్టడీ

  హైదరాబాద్ ః ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ కాశిం రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు సంచలనాత్మక విషయాలను పేర్కొన్నారు. కాశింకు మావోయిస్టు నేతలతో నేరుగా సంబంధాలున్నాయని, మావోయిస్టు రిక్రూట్‌మెంట్లలోనూ,ల్యాండ్ మైన్ పేలుళ్లకు మెటీరియల్ సప్లై...
SC

సిఎఎ అమలుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. సిఎఎని సవాలు చేస్తూ దాఖలైన 144కి పైగా పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్రాన్ని సమాధానం కోరుతూ...

జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం చెల్లదు

మన తెలంగాణ/ హైదరాబాద్ : హైకోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా, ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా నియమించిన 98 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ చెల్లదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచందర్‌రావు...

స్పీకర్లూ పార్టీ పక్షులే కదా?

  న్యూఢిల్లీ : చట్టసభల సభ్యుల అనర్హతపై స్పీకర్ లేదా సభాధ్యక్షుల అధికారంపై సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. అంశంపై పార్లమెంటు పునరాలోచనకు దిగాలని సూచించింది. చట్టసభలు సభాధ్యక్షుని అధికారాల వివాదాస్పద అంశంపై అత్యున్నత...

అనర్హతపై నిర్ణయాధికారాలు స్పీకర్‌కు మాత్రమే ఉండడం తగదు

న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారాలు కేవలం స్పీకర్‌కు మాత్రమే ఉండడానికి బదులుగా ఒక స్వతంత్ర, శాశత వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంగళవారం సుప్రీం కోర్టు పార్లమెంట్‌కు...

ఎపి త్రికేంద్రీకరణ

  మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...

సంగారెడ్డి జైలుకు విరసం కార్యదర్శి ప్రొ. కాసిం

  కేసు విచారణ 24కి వాయిదా హైదరాబాద్ : విరసం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ ఆదివారం నాడు ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కాశింను హైదరాబాద్ బంజారాహిల్స్...

విరసం కార్యదర్శి ప్రొ.కాశీం అరెస్టు

  నేడు హాజరుపర్చండి : హైకోర్టు హైదరాబాద్ : రాష్ట్ర విరసం కార్యదర్శి,అసిస్టెంట్ ప్రొఫెసర్ కా శీం నివాసంలో శనివారం నాడు గజ్వేల్ పోలీసు లు సోదాలు నిర్వహించి అనంతరం అరెస్ట్ చేశా రు. ఉస్మానియా...

ఎపిలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం స్టే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. యాభై శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనికి...

వార్డుకు ఐదుగురు

  ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బరిలో సగటున వార్డుకు ఐదుగురు అభ్యర్థులు హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం మధ్యాహ్నాం ముగిసింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ఖరారైంది. ఒక్క వార్డుకు ఒక్కటే...

ఉరే

  నిర్భయ దోషుల అంతిమ మొరను తిరస్కరించిన సుప్రీం కోర్టు ఎనిమిదేళ్ల న్యాయ పోరాట ప్రస్థానానికి ముగింపు మిగిలింది క్షమాభిక్ష విజ్ఞప్తిపై రాష్ట్రపతి నిర్ణయ ఘట్టమే ఈ నెల 22 ఉదయం తీహార్ జైలులో నలుగురికీ ఏకకాలంలో శిక్ష...

కాపై నిరసన

  హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం ఆధ్వర్యంలో తిరంగ యాత్ర హైదరాబాద్: సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పిలకు నిరసనగా శుక్రవారం యూనైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. మీరాలం ఈద్గా నుండి శాస్త్రిపురం వరకు...

హైదరాబాద్‌లో సిబిఐ కోర్టుకు హాజరైన ఎపి సిఎం జగన్ మోహన్‌రెడ్డి

  సిఎం హోదాలో తొలిసారి న్యాయస్థానానికి జగన్ రెండు గంటల పాటు విచారణ కేసు విచారణ ఈ నెల 17కు వాయిదా హైదరాబాద్ : అక్రమాస్తుల కేసుకు సం బంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్...

షెడ్యూల్ ప్రకారమే

  మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలలో 22న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు, మహబూబ్‌నగర్, వనపర్తి మున్సిపాలిటీలలో, కరీంనగర్ కార్పొరేషన్‌లోని 3, 24, 25వ వార్డుల ఎన్నికలపై స్టే హైదరాబాద్ :...

నోటిఫికేషన్ విడుదల

  నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ, దాఖలుకు గడువు 10 11న స్క్రూటినీ, 12న అప్పీళ్లు, ఉపసంహరణ 14 షెడ్యూల్ ప్రకారమే నోటిఫికేషన్ విడుదల 10న నామినేషన్ల దాఖలుకు గడువు, 11న స్క్రూటినీ, 12న అప్పీల్,...
High Court

మున్సిపోల్స్ నోటిఫికేషన్‌పై తాత్కాలిక స్టే

  నేటి సాయంత్రం వరకు విడుదల చేయరాదని హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు తా త్కాలిక బ్రేక్ ఇచ్చింది. మంగళవారం తాము ఇచ్చే తదుపరి ఉత్తర్వుల వరకు ఎన్నికల నో...

మున్సిపల్ ఎన్నికలపై విచారణ రేపటికి వాయిదా

  హైదరాబాద్: తెలంగాణ మునిసిపల్ ఎన్నికలపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం వరకు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్‌ను న్యాయస్థానం ఆదేశించింది. మునిసిపల్ నోటిఫికేషన్ లో నిబంధనలను పాటించలేదని...

త్వరలో తప్పుకుంటా

  పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటన హైదరాబాద్ : రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పిసిసి అధ్యక్ష పదవి నుంచి త్వరలో తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో పార్టీ వర్గాలు...

Latest News