Tuesday, April 16, 2024

దేశవ్యాప్తంగా 901మందికి పోలీసు పతకాలు

- Advertisement -
- Advertisement -

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 901మందికి పోలీసు పతకాలను అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 1410 మందికి పోలీసు గ్యాలంట్రీ పతకాలు, దేశవ్యాప్తంగా 93 మందికి రాష్ర్టపతి పోలీస్ పతకాలు, 668 మందికి మెరిటోరియస్ సర్వీస్ పతకాలను అందజేస్తున్నారు. దీనిలో తెలంగాణ పోలీసు శాఖకు మొత్తం 15 పతకాలను అందిస్తున్నారు. తెలంగాణ పోలీసు శాఖకు 2ప్రెసిడెంట్ పోలీస్ పతకాలు,13 పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు, ఇంటెలిజెన్స్ అదనపు డిజి అనిల్ కుమార్ కు, 12వ బెటాలియన్ అదనపు కమాండెంట్ రామకృష్ణకు, జాతీయ పోలీసు అకాడమీ జేడి మధుసూధన్ రెడ్డికి రాష్ర్టపతి పతకం అందించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News