Saturday, July 27, 2024

85 ఏళ్లు పైబడిన వారికే పోస్టల్ బ్యాలెట్ అవకాశం: సీఈవో

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 85 సంవత్సరాలు పైబడిన వారికే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నట్లు సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. గతంలో 80 సంవత్సరాల పైబడినవారికి అవకాశం ఇచ్చామని దానిని సవరణ చేస్తూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 85 సంవత్సరాల పైబడిన వారితో ఓట్లు వేయించాలని అన్ని జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News