- Advertisement -
పోలీసుల దాడి.. అదుపులో నిర్వాహకుడు, నలుగురు విటులు, నలుగురు యువతులు
కుత్బుల్లాపూర్: నగరంలోని గల ఓ హోటల్పై జీడిమెట్ల పోలీసులు దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తితోపాటు నలుగురు విటులు, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ చంద్రయ్య కథనం మేరకు.. షాపూర్నగర్లోని రాఘవేంద్ర లాడ్జ్లో వ్యభిచారం జరుగుతోందనే విశ్వసనీయ స మాచారం మేరకు పోలీసులు దాడి చేసి జగద్గిరిగుట్టకు చెందిన ఇద్దరు యువతులను, యూసుఫ్గూడకు చెందిన ఇద్దరు జూనియర్ అర్టిస్టులను అదుపులోకి తీసుకుని రెస్కూ హోంకు తరలించారు. నిర్వాహకుడు రాజేష్తో పాటు నలుగురు విటులు కెపిహెచ్బికాలనీకి చెందిన దనమ్ సంపత్(30), సిద్దిపేటకు చెందిన ఒగ్గు అభిలాష్(25), మెరుగు సు రేష్(30), నారా రాజ్కుమార్(24) కొండపాక విఆర్ఓలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Prostitution racket busted at hyderabad
- Advertisement -