Saturday, May 4, 2024

పంజాబ్ లక్ష్యం 200

- Advertisement -
- Advertisement -

లక్నో: ఐపిఎల్‌లో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. పంజాబ్ ముందు లక్నో 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కృనాల్ పాండ్యా, నికోలస్ పూరాన్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించారు. డికాక్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. లక్నో బ్యాట్స్‌మెన్లలో క్వింటన్ డికాక్(54), కృనాల్ పాండ్యా(41) నాటౌట్, నికోలస్ పూరాన్(42), మార్కస్ స్టయినీస్(19), కెఎల్ రాహుల్(15), ఆయుష్ బాదోనీ(08), మోషిన్ ఖాన్(02), రవి బిష్ణోయ్(0) పరుగులు చేసి ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో శ్యామ్ కరణ్ మూడు వికెట్లు, అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు,  కగిసో రబడా, రాహుల్ చాహర్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News