Friday, May 3, 2024

ఆదిలాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ చేరుకున్నారు. సిఎం రేవంత్‌కు మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. కేంద్రమంతి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సభాస్థలికి చేరుకున్నారు. మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ చేరుకోనున్నారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరుగనున్న బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News