Friday, April 19, 2024

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం ధర్మపురం సమీపంలో ఎదురెదురుగా వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ, కారు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృత దేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News