Friday, April 19, 2024

రోహిత్ శర్మ సెంచరీ.. విజయం దిశగా భారత్

- Advertisement -
- Advertisement -

Rohit Sharma

 

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. ఆసీస్ జట్టు నిర్దేశించిన 287 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్, కెఎల్ రాహుల్ లు శుభారంభాన్ని అందించారు. రాహుల్(19) తక్కువ పరుగులకు ఔటైన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో రోహిత్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం టీమిండియా 32 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 175 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్(111), కోహ్లీ(38)లు ఉన్నారు.

Rohit Sharma hits Century against Australia in 3rd ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News