Sunday, June 16, 2024

జనవరి నుంచి సన్నబియ్యం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో వచ్చే జనవరి నుంచి రేషన్‌షాపుల ద్వారా లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. రాష్ట్రంలో 90.23లక్షల మేరకు రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికోసం ప్రతినెల ప్రభుత్వం 1.75లక్షల మెట్రిక్‌టన్నుల బియ్యం పంపిణీ చేస్తోంది. సన్నబియ్యం పంపిణీ ద్వారా రాష్ట్రంలోని 2.82కోట్ల మందికి లబ్ది చేకూరనుంది.సన్నబియ్యం పంపిణీపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయాత్మక ప్రకటన వెలువరించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News