Thursday, July 3, 2025
Home Search

కలెక్టరేట్ - search results

If you're not happy with the results, please do another search

జూరాలకు సమాంతరంగా మరో బ్రిడ్జి

నూతన వంతెన నిర్మాణానికి రూ.100కోట్లు ప్రాజెక్టుకు ముప్పు లేదు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న ప్రతిపక్షాలు పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో భ్రష్టుపట్టిన ఇరిగేషన్ శాఖ ర్యాలంపాడు నిల్వ సామర్థం పెంపు : మంత్రి ఉత్తమ్‌కుమార్ మన...

కాంగ్రెస్ తల్లి విగ్రహాలను గాంధీ భవన్‌కు పంపిస్తాం: ఎమ్మెల్సీ కవిత

రైల్ రోకోకు లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సిపిఎం, న్యూడెమోక్రసీ నేతలతో భేటీ మద్దతు ప్రకటించిన వామపక్ష పార్టీలు మనతెలంగాణ/హైదరాబాద్: బిసిలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు...

కాళేశ్వరం పై కమిషన్ కు నివేదిక

రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఈనెల 30లోగా పిసి ఘోష్ కమిషన్‌కు అప్పటి మంత్రివర్గం మినిట్స్‌తో రిపోర్టు అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగానికి ఆమోదం చౌటుప్పల్...

బనకచర్ల బంకను మాపై రుద్దే యత్నం

త్వరలో ఆ ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ కోర్టు తీర్పు ప్రకారమే స్థానిక ఎన్నికలపై నిర్ణయం క్యాన్సర్ నివారణపై ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు క్రీడల అభివృద్ధికి నిధి ఏర్పాటు కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు * బనకచర్ల...

అందరి సహకారంతో తెలంగాణ అభివృద్ధి

ఆయిల్ పామ్ పంటకు కట్టుదిట్టమైన చర్యలు ఉమ్మడి కరీంనగర్‌ను అగ్రగామిగా నిలపాలి అందుబాటులో ఎరువులు, విత్తనాలు ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్య అందించాలి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రభుత్వ ప్రాధాన్యత కల్తీ విత్తనాలు...

దేశ చరిత్రలోనే సాగులో తెలంగాణ నంబర్ వన్: ఉత్తమ్ కుమార్ రెడ్డి

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పండని విధంగా అత్యధికంగా దేశ చరిత్రలోనే తెలంగాణ వరి సాగులో నంబర్ వన్ గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లా...

కొత్తగూడెంలో టిబి రోగులకు పోషకాహార కిట్‌ల పంపిణీ 

భద్రాద్రి కొత్తగూడెం: ప్రముఖ ఔషధ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది క్షయ (టిబి) రోగులకు మద్దతు ఇవ్వడానికి ఈరోజు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ...

ఆర్‌టిసి బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం

మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్‌టిసి బస్సులలో అందుతున్న ఉచిత ప్రయాణంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సులో స్వయంగా ప్రయాణించి మహిళల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట జిల్లా, కొండపాక...
Ponnam prabhakar travel in RTC Bus

దేశానికి తెలంగాణ ఆర్ టిసి రోల్ మోడల్: పొన్నం

కరీంనగర్: గత ప్రభుత్వం ఆర్టిసినీ నిర్వీర్యం చేస్తా తాము ఆర్టిసిని నిలబెట్టామని రవాణా శాఖ మంత్రి పొన్నం  ప్రభాకర్ తెలిపారు. ఆర్ టిసికి ప్రతి నెల ప్రభుత్వం 330 కోట్లు చెల్లిస్తుందని వెల్లడించారు....
CM Revanth Reddy meets Union Minister Nitin Gadkari

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

రీజనల్ రింగ్ రోడ్లు, రేడియల్ రోడ్లకు సహకరించాలని విజ్ఞప్తి మన తెలంగాణ / హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్...

నాశనం చేసింది బిఆర్‌ఎస్సే

కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరించడం విడ్డూరం పదేళ్లలో లక్ష కోట్లు దోచుకుతిన్నారు విరుచుకుపడిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నాడు సోనియాకు పాదాభివందనం చేసి నేడు విమర్శలా?: కోమటిరెడ్డి మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో: బిఆర్‌ఎస్ అధినేత,...
Red flag fights against public issues

ప్రజా సమస్యలపై పోరాడేది ఎర్రజెండానే

ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ రెండు దొందూ దొందే నీటి మూటలుగా మిగిలిపోయిన పాలకుల హామీలు కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నలో సిపిఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి:...
Machana Raghunandan help Mentally disabled

“మాచన” మానవత్వం

అనాథ కు పౌర సరఫరాల శాఖ డిటి ఆపన్న హస్తం నల్లగొండ: పుట్టుకతో మానసిక వికలాంగుడైన ఓ అనాథ బాలుడి పట్ల అసాధారణ కారుణ్యం చూపారు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ...

ప్రభుత్వ భూముల్లో గుడిసెల తొలగింపు

పట్టణ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టరేట్ సమీపంలో ప్రభుత్వ భూమిలో వెలసిన గుడిసెలను అధికారులు మంగళవారం ఉదయం కూల్చివేశారు. 255/1 సర్వే నంబరులోని ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను...
Hayatnagar ​​Rangareddy

రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్‌ మృతి..

అన్నమయ్య జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రమా దేవి(50) మృతి చెందారు. సోమవారం ఉదయం జిల్లాలోని ...
Modi govt undermining democratic process in Parliament

పార్లమెంట్‌లో చర్చలను అడ్డుకుంటున్న కేంద్రం

ప్రియాంక గాంధీ ఆరోపణ వయనాడ్ (కేరళ) : కేంద్రం పార్లమెంట్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను కించపరుస్తున్నదని, సరైన చర్చలను అడ్డుకుంటున్నదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం ఆరోపించారు. ప్రియాంక గాంధీ వయనాడ్‌లో...
Kishan Reddy hand obstruction of musi river

ఆ ముగ్గురూ అభివృద్ధి నిరోధకులు

రాష్ట్ర ప్రగతికి అడ్డం పడుతున్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపి ఈటల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్‌ఎస్ నేతలతో కేంద్ర మంత్రుల కుమ్మక్కు అమెరికాలో నక్కిన ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను రప్పిస్తే దోషులను జైలుకు పంపుతా...

పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదు:ఎంఎల్‌సి కవిత

కేంద్రం పేరుకే గెజిట్ జారీ చేసి పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని, కానీ పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా పట్టణంలోని పసుపు...
bird flu in andhra pradesh

ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. కానూరులోని ఓ పౌల్ట్రీలో బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులు అప్రమత్తం కావడంతో పాటు కలెక్టరేట్‌లో కంట్రోల్‌...

మా కుటుంబంలో ఆస్తి తగాదాలేమీ లేవు:మంచు మనోజ్

తమ కుటుంబంలో ఆస్తి తగాదాలేమీ లేవని, కేవలం తనపై అక్కసుతోనే ఆస్తి తగాదాగా చిత్రీకరిస్తున్నారని సినీనటుడు మంచు మనోజ్ అన్నారు. మంచు మనోజ్ శనివారం రంగారెడ్డి కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ప్రముఖ తెలుగు నటుడు...

Latest News