Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
రాహుల్ టూర్తో నేతల్లో నూతనోత్తేజం : విహెచ్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్తో నేతల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ నేతలు గ్రామాలలో...
బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేవేందర్
మనతెలంగాణ/ హైదరాబాద్: రాజ్యాధికారం కోసం బిసిలు సంఘటితంగా ముందుకుసాగాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. మంగళవారం బిసిభవన్లో జరిగిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కొత్తపేట్కు చెందిన దేవనక...
గ్రిడ్ డైనమిక్స్ వస్తోంది
సంవత్సరాంతానికి వెయ్యి మందితో హైదరాబాద్లో ప్రారంభం కానున్న డిజిటల్ కన్సల్టింగ్ సంస్థ
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్లో తన కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రముఖ డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ వెల్లడించింది. 1000మంది...
50ఏళ్ల పాలనలో ఏం చేశారు?
మరోసారి అవకాశమిస్తే ఏం చేస్తారు?
అవినీతి తిమింగలం కాంగ్రెస్ నుంచి భూమి వరకు గల
అన్ని వనరులను మింగేసింది ఎఐసిసి అంటే అలిండియా క్రైసిస్
కమిటీ ప్రజలకు నీరు, కరెంటు తదితర వనరులు...
యాదాద్రిపై బురద వద్దు
చిన్నచిన్న సమస్యలను బూతద్దంలో చూపిస్తూ
గొరంతలు కొండంతలు చేయొద్దు : మంత్రి ఐకె రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో సౌకర్యాలను, చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూపిస్తూ...
పోలీసు ‘బలగాల’బలోపేతం
ఈ ఏ దాడి 21,969 పోస్టులకు నోటిఫికేషన్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు శాంతిభద్రతల పరిరక్షణే కీలకమని భావించిన ప్రభుత్వం పోలీసు శాఖలో వివిధ విభాగాలలో ఎస్ఐ, కానిస్టేబుళ్లకు సంబంధించి దాదాపు 21,969 నూతన నియామకాలకు...
హరితహారం స్ఫూర్తితో అభయారణ్యాలు అభివృద్ధి
అటవీశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో హరితహారం విజయవంతం చేసినట్లే.. రక్షిత అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వులు, అభయారణ్యాలను అభివృద్ది చేసుకోవాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ....
న్యాయసదస్సుకు హాజరైన ఇంద్రకరణ్రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణలో న్యాయ వ్యవస్థ సమస్యలను సిఎం, హైకోర్టు సిజె పరిష్కరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి. రమణ కోరారు. శనివారం ఢిల్లీ విజ్ఞాన్భవన్లో ప్రారంభమైన న్యాయ సదస్సుకు...
సిఎం కెసిఆర్ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎపి మంత్రి రోజా
మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావును శుక్రవారం ప్రగతి భవన్లో కుటుంబ సమేతంగా మర్యాద పూర్వకంగా...
సై ప్యాక్
అసెంబ్లీ ఎన్నికల కోసం పికెకు చెందిన ఐప్యాక్ సేవలు
కొనసాగించాలని టిఆర్ఎస్ నిర్ణయం
రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితిపై
సేకరించిన జనాభిప్రాయం గురించి
సమగ్ర నివేదిక సమర్పించిన పికె
మళ్లీ కలుసుకోనున్న
కెసిఆర్-ప్రశాంత్ కిశోర్
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై...
కెసిఆర్ అమ్ములపొదిలోనే పీకే
జాతీయ రాజకీయాలపై ప్రగతిభవన్లో సుదీర్ఘ చర్చ
సిఎం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనకు ప్రశాంత్ కిశోర్ మద్దతు
బిజెపి వ్యతిరేక వ్యూహాలకు పదును, కూడా ఇరువురి మధ్య సమావేశం పీకే కాంగ్రెస్లో చేరబోతున్నారన్న ప్రచారానికి...
ధాన్య సేకరణలో మిల్లర్లు పాలు పంచుకోవాలి
కేంద్రం నిరాకరించినా సిఎం కెసిఆర్
రైతుల ధాన్యం కొంటున్నారు
రైతుకు, మిల్లులకు
సంబంధం ఉండకూడదు,
ఒక్క కిలో తరుగు పెట్టడానికి
వీల్లేదు రాష్ట్ర పౌర
సరఫరాల శాఖ మంత్రి
గంగుల కమలాకర్
పెండింగ్ సమస్యలను...
వడ్ల కొనుగోళ్లపై ప్రత్యేక కమిటీ భేటీ
మనతెలంగాణ/ హైదరాబాద్ : యాసంగి వడ్లను కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను చేపట్టేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ భేటీ అయింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రాజమౌళి
మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్కుమార్ ఆకాంక్షలకు అనుగుణంగా సమాచార పౌర సంబంధాల శాఖను మెరుగ్గా తీర్చిదిద్దుతానని బి.రాజమౌళి తెలిపారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల...
సిఎంను కుటుంబ సమేతంగా కలిసిన మంత్రి పువ్వాడ
మంత్రి పువ్వాడకి ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు
యాదాద్రికి కిలో బంగార విరాళం అందజేయడం పట్ల అభినందన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా...
పచ్చదనం పెంపు… సామాజిక బాధ్యత
అన్ని శాఖలు, అన్ని వర్గాల నుంచి హరితనిధికి నిధుల జమ
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం, సామాజిక స్పృహ...
నేడు కాంగ్రెస్ నేతలతో సమావేశం :పిసిసి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షలకు పైగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాల నమోదు అయ్యాయని పిసిసి కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ రోజుతో సభ్యత్వ నమోదు...
రాష్ట్ర మంతటా పచ్చదనం పెంపును నిరంతరం కొనసాగించాలి
అన్ని మున్సిపాలిటీలు, కాలనీల్లో విభిన్న రకాల
చెట్లు పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి
అహ్లాదాన్ని పంచే పూల మొక్కలను నాటేలా చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ నర్సరీల్లోనే అవసరమైన అన్ని రకాల మొక్కలు పెంచాలి
అధికారులను ఆదేశించిన
అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన...
మేమే కొంటాం
యాసంగి ధాన్యం ప్రతి గింజా
డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం
యుద్ధ ప్రాతిపదికన మూడు,నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తాం
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత బాధ్యతను విస్మరించింది
ధాన్యం కొనాలని...
గ్రూప్ 1, 2లకు ఇంటర్వ్యూలుండవు
పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి మూడేళ్లు పెంపు
చెన్నూరు ఎత్తిపోతలకు ఆమోదం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర...