Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఆర్ఆర్బి పరీక్షలు రాసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేక రైళ్లలో అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్ : రైల్వే మంత్రిత్వ శాఖ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (ఆర్ఆర్బి ఎన్టిపిసి) కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి 2) రెండో దశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని...
’రైతు సంఘర్షణ సభ‘లో పాల్గొన్న రాహుల్ గాంధీ
వరంగల్: రాహుల్ గాంధీ తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నప్పుడు ఆయనకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆయన హెలికాప్టర్లో...
ఉగ్ర కుట్ర భగ్నం.. ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న తనిఖీలు
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. హరియాణాలో దొరికిన నలుగురు ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు రంగంలోకి దిగారు. ఆదిలాబాద్ ఉట్నూర్ మీదుగా నాందేడ్కు ఆర్డీఎక్స్...
మంత్రి హరీశ్ రావు, రాజసింగ్ మధ్య ఆసక్తికరమైన చర్చ
హైదరాబాద్: కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య శుక్రవారం ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆసుపత్రిలో అందుతున్న నాణ్యమైన వైద్య సేవల గురించి...
బండి ఢిల్లీకి మోకాళ్ల యాత్ర చేయాలి: టిఆర్ఎస్ ఎంఎల్ఎ
హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ పాదయాత్రలో ఇది చేస్తానని ఒక్క విషయమైనా చెప్పినవా అని ఎంఎల్ఎ ఆల వెంకటేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. నలుగురు ఎంపిలను గెలిపిస్తే ఏం పీకుతున్నారని...
భారత దేశ ఎకానమీని నాశనం చేశారు: కెటిఆర్
హైదరాబాద్: భారత దేశ ఎకానమీని నాశనం చేశారని మోడీ ప్రభుత్వంపై మంత్రి కెటిఆర్ విరుచుకపడ్డారు. కెటిఆర్ తన ట్విట్టర్ లో కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు. గత 30 ఏళ్లలో ఎన్నడూ...
వడ్లకు నిధులు పుష్కలం….
సేకరణ సవ్యంగా జరుగుతోంది
ఇప్పటివరకు 3679 కేంద్రాల
ద్వారా 61300మంది రైతుల
నుంచి 4.61లక్షల టన్నుల
ధాన్యం కొనుగోలు జరిగింది
4.3లక్షల టన్నులను మిల్లులకు
పంపించాం వరికోతలు
ఆలస్యంగా జరిగే జిల్లాల నుంచి
కొనుగోలు చేస్తాం : పౌర
సరఫరాలు, మార్కెటింగ్
సమీక్షలో సోమేశ్ కుమార్
ధాన్య సేకరణ...
ఉగ్రకుట్ర
హర్యానాలో పట్టుబడ్డ నలుగురు ఖలిస్తానీ టెర్రరిస్టులు.. పాక్ నుంచి డ్రోన్ల ద్వారా వచ్చిన మందుగుండు
హర్యానాలోని కర్నాల్లో స్వాధీనం చేసుకున్న ఇన్నోవాలో 2.5కిలోల మూడు ఐఇడిలు,
ఆర్డిఎక్స్, పిస్టల్, 31రౌండ్ల లైవ్ కార్ట్రిడ్జ్లు, దేశంలోని వివిధ...
చైనాకే చెల్లింది….
2020 నాటికి
రైతుల ఆదాయాన్ని
డబుల్ చేస్తానన్న ప్రధాని
మోడీ విఫలమయ్యారు
దేశంలో 65% జనాభా
సాగుమీదే ఆధారపడింది
కానీ జిడిపిలో వ్యవసాయం
వాటా 15% మించలేదు
చైనా, ఇజ్రాయెల్
విధానాలపై అధ్యయనం
జరగాలి : ములుగు
ఉద్యాన వర్శిటీలో జరిగిన
మంత్రివర్గ ఉపసంఘం
భేటీలో మంత్రి కెటిఆర్
రైతు ఆదాయం రెట్టింపు
మరే...
పరువు హత్య కేసులో కఠిన శిక్షలు పడాలి
తగిన చర్యలు
తీసుకోవాలని
హోం మంత్రి, డిజిపికి
ట్విట్టర్ ద్వారా మంత్రి
కెటిఆర్ విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : సరూ ర్ నగర్ పరువు హత్య కేసులో పట్టు బడ్డ ఇద్దరు నిందితులకు కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాల...
గుజరాత్ అభయారణ్యం అద్భుతం: ఎంపి సంతోష్
మన తెలంగాణ/హైదరాబాద్: గుజరాత్లోని గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యం సందర్శన అద్భుతమైన అనుభవం అని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులపై పార్లమెంటరీ...
మీ హయాంలో రైతులకు తూటాలు
పదేళ్ల మీ పాలనలో అర్ధరాత్రి, అపరాత్రి
కరెంటుతో వేలమంది
పాముకాటుకు, విద్యుత్ షాక్లకు
బలయ్యారు పంట కొనాలని, బకాయిలు
చెల్లించాలని అడిగిన రైతులపై కాల్పులు
జరిపారు ముదిగొండ ధర్నా మీదకు
పోలీసులను ప్రయోగించి ఏడుగురి
ప్రాణాలను మీరు ఇయ్యాల
రైతుసభలు పెడతారా?: రాహుల్గాంధీకి
వ్యవసాయ మంత్రి...
మేము చిల్లర గాళ్ళం కాదు.. చీల్చి చెండాడే వాళ్ళం: బాల్క సుమన్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంపై దండయాత్రకే రెండు జాతీయ పార్టీల నేతలు వస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. వారి రాక వెనుక రాజకీయ మతలబు తప్ప....రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే...
టిఆర్ఎస్లో రాజ్యసభ ఎన్నికల వేడి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉపఎన్నిక జరగనుంది. ఈ నేప్యథ్యంలో అధికార టిఆర్ఎస్లో అప్పుడే రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. భవిష్యత్తులో...
రామానుజుల జయంతోత్సవాలు మొదటిరోజు
జరిగిన తిరునక్షత్రోత్సవం, తిరుమంజన సేవ
మన తెలంగాణ/హైదరాబాద్: వెయ్యి సంవత్సరాల క్రితమే మానవ మనుగడలో సమానత్వాన్ని చాటిచెప్పిన తత్వవేత్త రామానుజుల జయంతి సందర్భంగా ఘనంగా ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటి రోజైన మే 5వ తేదీ...
నేపాల్ క్లబ్లో రాహుల్ రహస్య మంతనాలేంటి: గువ్వల
మన తెలంగాణ/హైదరాబాద్ : నేపాల్ క్లబ్లో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తిరుగుతుంటే అనేక అనుమానాలు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. ఈ అనుమానాలపైస్పష్టత ఇవ్వాల్సిన అవసరం రాహుల్పై ఉందన్నారు....
గ్రామ చరిత్రను రాయనున్న కాకతీయ విద్యార్ధులు
చరిత్ర మనమే రాసుకుందామంటూ మద్దతిచ్చిన కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులు
సంస్కృతి నుండి ఊరి పూర్వీకుల వరకు
మన తెలంగాణ/హైదరాబాద్: తమ గ్రామ చరిత్రలను తామే రాసే విధంగా కళాశాల విద్యార్థులను సంసిద్ధం చేయడం ఎంతో ప్రతిష్టాత్మకమైనదని...
సుప్రీం కోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు
మన తెలంగాణ / హైదరాబాద్ : సుప్రీం కోర్టులో ఖాళీగా ఉన్న రెండు న్యాయ మూర్తులు పోస్టుల భర్తీకి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ఐదు గురు న్యాయమూర్తుల కొలీజియం...
మే 6 లోగా పాస్పోర్టులు సమర్పించండి
హజ్ యాత్రీకులకు హజ్కమిటి పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్ : హజ్ యాత్ర 2022కు డ్రా ద్వారా ఎంపికైన యాత్రీకులు మే 6వ తేదీలోగా తమ వర్జినల్ పాస్పోర్టులను మే 6వ తేదీలోగా...
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి : సబిత
మన తెలంగాణ / హైదరాబాద్ : శుక్రవారం నుండి ప్రారంభమవుతున్న ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు ఆత్మ...