Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఈనెల 28న ఎంఎస్సి నర్సింగ్, ఎంపిటి కన్వీనర్ కోటా సీట్లకు వెబ్ కౌన్సిలింగ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఎంఎస్సి నర్సింగ్, ఎంపిటి సీట్ల భర్తీకి ఈ నెల 23న మాప్ అప్ విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. గత విడత తరవాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి శుక్రవారం...
కవ్వాల్లో వ్యర్థాల తొలగింపు…
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రపంచ ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని కవ్వాల్ టైగర్ రిజర్వ్(కెటిఆర్) ఫారెస్టులో ప్లాస్టిక్ వ్యర్థాల తరలింపు చేపట్టారు. అటవీశాఖ అధికారి రాహుల్జాదవ్ ఆధ్వర్యంలో అటవీప్రాంతంలో దాదాపు 1000 కిలోల ప్లాస్టిక్,...
బండి సంజయ్ కాదు బంగి సంజయ్
నీకు ఆర్డీఎస్ కొన తెల్వదు .. మొన తెల్వదు
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్)పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర...
మనం బ్రతుకుదాం.. పది తరాలను బతికే అవకాశమిద్దాం
రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : మనం బ్రతుకుదాం..- పది తరాలకు బతికే అవకాశం కల్పిద్దామని రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్యులు జోగినిపల్లి...
మరో నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
చల్లని కబురు మోసుకొచ్చిన వాతావరణ శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు మోసుకొచ్చింది. భానుడి ప్రతాపంతో, వేడిగాలులు, ఉక్కబోతతో సతమతమవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ శుభవార్త...
తెలుగుదనానికి కెసిఆర్ ఆదర్శవంతులు: బుద్ద ప్రసాద్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రే సాహిత్య అద్యయన పరుడు కావటం వల్ల తెలంగాణ సాహిత్య అకాడమికి ఎనలేని ప్రోత్సాహాం లభిస్తోందని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అధికారభాషా సంఘం మాజీ అద్యక్షులు మండలి.బుద్ద ప్రసాద్...
హెరిటేజ్ వాక్ పునఃప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా గత సోమవారం 18వ తేదీన దక్కన్ హెరిటేజ్ అకాడమీ సంస్థ., జిహెచ్ఎంసి, ఎయస్ఐ, టూరిజం, హెరిటేజ్ తెలంగాణ మొదలైన ప్రభుత్వ సంస్థల సహకారంతో ప్రత్యేక...
కవ్వాల్లో వ్యర్థాల తొలగింపు…
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రపంచ ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని కవ్వాల్ టైగర్ రిజర్వ్(కెటిఆర్) ఫారెస్టులో ప్లాస్టిక్ వ్యర్థాల తరలింపు చేపట్టారు. అటవీశాఖ అధికారి రాహుల్జాదవ్ ఆధ్వర్యంలో అటవీప్రాంతంలో దాదాపు 1000 కిలోల ప్లాస్టిక్,...
కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బతీసేందుకు కుట్ర…
ఖమ్మం: కమ్మ సామాజికవర్గాన్ని దెబ్బతీసేందుకు కొన్ని వర్గాలు కుట్రలు పన్నుతున్నాయని కమ్మ సామాజికవర్గంలోని అన్ని వర్గాలు ఐక్యతగా ఉండాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరా...
వడ్ల కొనుగోళ్లపై ప్రత్యేక కమిటీ భేటీ
మనతెలంగాణ/ హైదరాబాద్ : యాసంగి వడ్లను కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను చేపట్టేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ భేటీ అయింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
అమ్రాబాద్లో అరుదైన పక్షి
మనతెలంగాణ/ హైదరాబాద్ : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఎటిఆర్) ఫారెస్టులో బ్లాక్ బాజ పక్షి ప్రత్యక్షమైనట్లు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రోహిత్ గోపిడి తెలిపారు. ఏప్రిల్ 9న నల్లమల అడవుల్లో బ్లాక్ బాజ కనిపించినట్లు...
ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలి…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం రాయితీనీ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అమలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతు తెలంగాణ...
గోదావరి బోర్డు సమావేశం వాయిదా
హైదరాబాద్ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం మరోసారి వాయిదాపడింది. ఆంధ్రప్రదేశ్ సభ్యుల ఉద్దేశ పూర్వకంగానే సమావేశానికి రాలేదని, దీంతో భేటీ వాయిదా పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన...
దార్శనిక నేత
తెలంగాణ హృదయ వీణను సవరించి
హరిత గీతాన్ని ఆలపిస్తూ రాష్ట్రాన్ని
దేశానికే తలమానికం చేసిన
ఎనిమిదేళ్ల కెసిఆర్ పాలనను ప్రశంసిస్తూ ఎన్డిటివి ప్రత్యేక కథనం
అనితర సాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించారు....
4వ వేవ్ రాకపోవచ్చు
రాష్ట్రంలో అదుపులోనే కరోనా.. అయినా జాగ్రత్తలు పాటించాలి
అర్హులైన వారందరూ బూస్టర్ డోస్
వేసుకోవాలి ప్రతి ఒక్కరూ
టీకాలు వేయించుకోవాలి
శుభకార్యాలు, విహారయాత్రల
నేపథ్యంలో 3నెలల పాటు
జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలంతా మాస్కులు...
‘వానాకాలం పంటలు’ రైతుల ఇష్టం
వరిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు
లాభసాటి పంటలు వేసుకోవాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష: మంత్రి నిరంజన్ రెడ్డి
మన : వానాకాలంలో ఏ పంట వేసుకోవాలనేది రైతుల ఇష్టమని, ఎలాంటి ఆంక్షలు ఉండవని రాష్ట్ర వ్యవసాయ...
కిషన్రెడ్డి విషం
రాష్ట్రం ఆత్మగౌరవం దెబ్బతినేలా
మిల్లులలో బియ్యం మాయం అనడం విడ్డూరంగా ఉంది
బియ్యం మాయమైతే భారం
రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది
ఢిల్లీ వేదికగా అవగాహన
లేకుండా మాట్లాడారు 3 కోట్ల
57లక్షల గన్నీ బ్యాగులు
సిద్దంగా...
వర్షం కారణంగా విమానాల మళ్లింపు
ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాన్ని బెంగళూరుకు, ముంబై,
విశాఖ నుంచి వచ్చేవాటిని విజయవాడకు, బెంగళూరు విమానాన్ని
నాగ్పూర్కు మళ్లింపు వాతావరణం అనుకూలించలేదని అధికారుల వెల్లడి
మన తెలంగాణ/ శంషాబాద్ / హైదరాబాద్ :...
ఉపాధ్యాయ పదోన్నతులకు గ్రీన్సిగ్నల్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే ఉపాధ్యాయులకు బదిలీలతోపాటు పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ ఎంఎల్సిలు, సంఘ బాధ్యులతో గురువారం మంత్రి స మీక్షా సమావేశం నిర్వహించారు....
మహబూబాబాద్లో కౌన్సిలర్ హత్య
పట్టపగలు పలు కార్యక్రమాల్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా
ట్రాక్టర్తో ఢీకొట్టి, గొడ్డలితో తల నరికి హత్యచేసిన దుండగులు
వ్యాపార వివాదాలే హత్యకు కారణమని భావిస్తున్నట్లు
ప్రకటించిన ఎస్పి శరత్చంద్ర పవార్
మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: పట్టపగలు...