Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
భారీ వర్షాలకు తెలంగాణలో రూ.5438 కోట్ల నష్టం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాధమికంగా వేసిన అంచనా ప్రకారం రూ.5438 కోట్లు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్ అండ్బి శాఖకు...
ఇవాళ తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు
తెలుగు రాష్ట్రాల్లో జలవిలయం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరద నీటి ఉధృతితో కాలనీల్లోని పలు ఇళ్లు నీట మునిగాయి. ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు.తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి....
తెలంగాణకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు,హెలికాప్టర్లు
భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు, సహాయ చర్యలు ముమ్మరం చేసేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళ్లానని కేంద్ర...
తెలంగాణలో అతి భారీ వర్షాలు.. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నిన్న జిల్లా కలెక్టర్లతో...
తెలంగాణ పిసిసి చీఫ్ ఫిక్స్… నేడే ప్రకటన!
హైదరాబాద్: టిపిసిసి చీఫ్ పదవిపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. తెలంగాణ పిసిసి చీఫ్ ఎవరనేది నేడు తేలిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పిసిసి చీఫ్ పేరును ఖారారు చేసినట్లు తెలుస్తోంది....
తెలంగాణలో భారీ వర్షాలు…
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుసున్నాయి. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురవడంతో అతలాకుతలం అవుతోంది. ఎపిలో వానలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు ప్రమాదస్థాయిని ధాటి ప్రవహిస్తున్నాయి. ఎపిలో లోతట్టు...
తెలంగాణలో 2028లో బిజేపిదే అధికారం:బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో 2028లో జరిగే ఎన్నికల్లో రానున్నది బిజెపి ప్రభుత్వమేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ జోస్యం పలికారు. బీఆర్ఎస్ మళ్లీ వచ్చే పరిస్థితి లేదని, అంతారాసిపెట్టుకోండి 2028లో రానున్నది రామరాజ్యమేనని...
తెలంగాణ హైకోర్టులో కెఏ.పాల్ పిటిషన్
పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధినేత కెఏ. పాల్ మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్...
తెలంగాణ ముమ్మాటికీ ‘అన్నపూర్ణే’
తెలంగాణలో ఒకప్పుడు పంటలు పండక, ఎలాంటి సహాయం అందక రైతులు అప్పులపాలై ఇతర ప్రాంతాలకు కూలీలుగా వలసలుపోవడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం వంటి దారుణమైన దృశ్యాలు కనిపించేవి. కానీ, ఇప్పుడు అన్ని రాష్ట్రాల...
తెలంగాణ నేపథ్యంలో ‘లగ్గం’
సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల కథ-, మాటలు, -స్క్రీన్ ప్లే-, దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లిలో ఉండే విందు, చిందు, కన్నులవిందుగా చూపించబోతున్నారు....
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు రెండు రోజులు భారీవర్షాలు
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని, దీని ప్రభావంతో తెలంగాణ ప్రాంతంలో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ...
తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాల్లో ఎన్ఐఎ సోదాల కలకలం
దేశ రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్ గూఢచర్య సంస్థ సాయంతో లీక్ చేస్తున్నారన్న ఆరోపణలపై నమోదైన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పాన్ ఇండియా లెవెల్లో సోదాలు నిర్వహించింది. తెలంగాణతో...
తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా...
మిలియన్ మార్చ్ తరహాలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మహోత్సవం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ దర్పం, పోరాట స్ఫూర్తి ఉట్టిపడేలా, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని సిఎం రేవంత్ తెలిపారు. దొరతనాని కి ప్రతీకగా కాకుండా ప్రజలు తమ...
ఫెమినా మిస్ ఇండియా ఫైనల్కు తెలంగాణ అమ్మాయి
జాతీయ స్థాయి అందా ల పోటీలో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించే అవకాశం నాకు లభించింది. ఇది ఇతర అమ్మాయిలు, యువతను శక్తివంతం చేస్తుందని భావిస్తున్నా’నని ఫెమినా మిస్ ఇండియా ఫైనల్కు ఎంపికైన...
ఈ నెల 30 నుంచి తెలంగాణలో అతి భారీ వర్షాలు
తెలంగాణలో ఈ నెల 30నుంచి భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది....
డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తాం: రేవంత్
డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సిఎం రేవంత్ భూమిపూజ చేశారు....
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. బుధవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, కేకే,...
నేడు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ
మన తెలంగాణ / హైదరాబాద్ : డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం 11గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అట్టహాసంగా భూమి పూజ జరగనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ...
తెలంగాణలో 17 ప్రైవేట్ ఆసుపత్రులపై కేసు
హైదరాబాద్: నకిలీ పత్రాలను సమర్పించి ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) నుంచి నిధులను స్వాహా చేసేందుకు ప్రయత్నించినందుకుగాను తెలంగాణలోని 17 ప్రైవేట్ ఆసుపత్రులపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) కేసులు నమోదు చేసింది.
ప్రాథమిక...