Wednesday, July 16, 2025
Home Search

దారుణం - search results

If you're not happy with the results, please do another search
First civilians leave Mariupol steel plant

చావు బతుకుల రేవుల నడుమ సామాన్యజనం

మేరియూపోల్‌లో సవాలైన తరలింపు ప్రక్రియ జపోరిజజియా : ఉక్రెయిన్‌లోని మేరియూపోల్‌లోని ఓ ప్రఖ్యాత స్టీల్‌ప్లాంట్‌లో చిక్కుపడ్డ పౌరుల తరలింపు ప్రక్రియ ఆరంభం అయింది. స్థానికంగా ఇప్పటికీ ఉధృతమవుతూ వస్తోన్న రష్యాబాంబు దాడులతో పౌరులు సురక్షిత...
Drunk Father Kills 3 Children in Sundargarh

ముగ్గురు పిల్లలను నరికి చంపిన తండ్రి

సుందర్ గఢ్: ఒడిశా రాష్ట్రం సుందర్ గఢ్ జిల్లాలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను కన్నతండ్రి చంపేశాడు. నిందితుడిని పాండుగా గుర్తించారు. మద్యం మత్తులో గొడ్డలితో నరికి హత్యచేసినట్టు స్థానికులు తెలిపారు....
Covid loss of Rs. 52 lakh crore

కొవిడ్ నష్టం రూ. 52 లక్షల కోట్లు

ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే 12 ఏళ్లు ఆర్‌బిఐ నివేదిక వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి మిగిల్చిన నష్టం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల వ్యవధిలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా...

వైసిపి నేత దారుణ హత్య..

ఏలూరు: జిల్లాలో వైసిపి నేత దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం ద్వారకాతిరుమల మండలంలోని జికొత్తపల్లిలో వైసిపి గ్రామపార్టీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న గంజి ప్రసాద్ అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని దుండగులు...

వరంగల్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

కమలాపూర్: వరంగల్ జిల్లా కమలాపూర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల మైనర్ బాలికపై గుర్తు తెలియని దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. గత పది రోజుల క్రితం ప్రభుత్వ పాఠశాలలో గ్యాంగ్ రేప్...
CM KCR was angry with the Prime Minister

మోడీ, నీ ఆటలు సాగవు

విద్వేషాలు రగిల్చి విధ్వంసాలు సృష్టిస్తే ఎవ్వరూ ఊరుకోరు కరోనాపై కాన్ఫరెన్స్ పెట్టి, పెట్రోల్‌పై పన్ను తగ్గించాలంటారా, సిగ్గుందా? మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోదీ నీ ఆటలు సాగవంటూ సిఎం కెసిఆర్ ప్రధానిని హెచ్చరించారు. టిఆర్‌ఎస్...
Son Killed Mother in Nizamabad

బోధన్ లో తల్లిని చంపిన తనయుడు

బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఏరాజ్ పల్లిలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లిని తనుయుడు గంగాప్రసాద్ (19) చంపేశాడు. మద్యానికి డబ్బుల కోసం రాత్రి తల్లి గొంతు నులిమి హత్య చేశాడు....

దాసరి మఠంలో వ్యక్తి దారుణ హత్య..

తిరుపతి: తిరుపతిలోని దాసరి మఠంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చంద్రన్ అనే వ్యక్తిపై జిమ్‌ ట్రైనర్‌ చెంచయ్య దాడి చేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. తన సోదరిని ప్రేమ పేరుతో...
Three of the same family brutally murdered in Gorakhpur

గోరఖ్‌పూర్‌లో ఒకే కుటుంబంలోని ముగ్గురి దారుణ హత్య

గోరఖ్‌పూర్ : ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్‌లో ఇటీవలే ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇంట్లోనే దారుణహత్యకు గురైన సంఘటన మరువక ముందే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో మరో...
Five of Family Killed in Uttar Pradesh

యుపిలో ఐదుగురి దారుణ హత్య

రెండేళ్ల బాలుడూ బలి, చంపి ఇంటికి మంటలు ప్రయాగ్‌రాజ్ : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో రెండేళ్ల బాలుడు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని ఎవరో దారుణంగా హతమార్చారు. ఈ భయానక ఘటన...

మేవానీ అరెస్టు!

నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే మహాత్మా గాంధీని, వల్లభభాయ్ పటేల్‌ను తన ప్రియతమ జాతీయ నాయకులుగా ప్రకటించుకున్నది. ఆర్‌ఎస్‌ఎస్ ఆశ్రమంలో తాము అమితంగా ఆరాధించినవారి ప్రస్తావన...
Young man slits throat Young woman for rejecting love

ప్రేమించలేదని గొంతు కోశాడు

హన్మకొండలో దారుణం ఎంసిఎ చదువుతున్న అనూష ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి ప్రేమించాలని ఒత్తిడి చేసిన అజర్ నిరాకరించడంతో గొంతుకోసిన యువకుడు ఎంజిఎంలో చికిత్స పొందుతున్న అనూష ఐదు గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మన...

మహానగరం ఢిల్లీ బావానాలో ఆటవికం

పిల్లలతో పరుగులు తీసిన యువతిని వేటాడి నరికేశాడు న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాత్రి భయానక దారుణ ఘటన జరిగింది. రాక్షసుడుగా మారిన ఓ వ్యక్తి చేతిలో పదునైన కత్తిపట్టుకుని చేతుల్లో...
Councilor assassinated in Mahabubabad

మహబూబాబాద్‌లో కౌన్సిలర్ హత్య

పట్టపగలు పలు కార్యక్రమాల్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా ట్రాక్టర్‌తో ఢీకొట్టి, గొడ్డలితో తల నరికి హత్యచేసిన దుండగులు వ్యాపార వివాదాలే హత్యకు కారణమని భావిస్తున్నట్లు ప్రకటించిన ఎస్‌పి శరత్‌చంద్ర పవార్ మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: పట్టపగలు...
10 killed in Afghanistan bomb blasts

అఫ్ఘాన్ బాంబు పేలుళ్లలో 10 మంది మృతి

కాబుల్: అప్ఘానిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలలో గురువారం సంభవించిన పేలుళ్లలో 10 మంది మరణించగా అనేక మంది గాయపడినట్లు పోలీసులు, ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ పేలుళ్లకు బాధ్యులెవరో వెంటనే తెలియరాలేదు. కాగా..దేశంలోని మైనారిటీ...
Cement prices are likely to rise by 6 to 13 per cent

సిమెంట్ మంటలు

భారీగా 6 నుంచి 13 శాతం పెరగొచ్చు ఉక్రెయిన్ష్య్రా సంక్షోభమే కారణం ముంబై : దేశ వ్యాప్తంగా సిమెంట్ ధరలు 6 నుంచి 13 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో దిగుమతి...
Infosys

ఇన్ఫోసిస్ షేరు 9 శాతం పతనం

బెంగళూరు: కంపెనీ యొక్క మార్చి త్రైమాసిక ఆదాయాలు అంచనాల కంటే తక్కువగా వచ్చిన తరువాత, ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం ప్రారంభ ట్రేడ్‌లో 9 శాతం పడిపోయాయి, దాని మార్కెట్ విలువ నుండి రూ....
Another honor killing in Yadadri district

మరో ‘పరువు హత్య’

కులాంతర వివాహం చేసుకున్న రామకృష్ణ గౌడ్‌ను కిరాయి గ్యాంగ్‌తో హత్య చేయించిన మామ? యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర కలకలం రేపిన మరో పరువు హత్య యాదగిరిగుట్టకు చెందిన వెంకటేశ్ కుమార్తె భార్గవి, రామకృష్ణగౌడ్‌ల...
Software park not allocated to Telangana

రాష్ట్రానికి దక్కని సాఫ్ట్‌వేర్ పార్క్

తాజాగా ప్రకటించిన 22సాఫ్ట్‌వేర్ టెక్నాలాజీ పార్కుల్లో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించకపోవడం కేంద్రం వివక్షకు నిదర్శనం: మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌ల (ఎస్‌టిపిఐ) కేటాయింపుల్లోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి...
Bhagwant Mann is embroiled in serious gurudwara controversy

తాగిన మైకంలో గురుద్వార ప్రవేశం.. పంజాబ్ సిఎం మాన్‌పై బిజెపి ఫిర్యాదు

చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్రస్థాయి గురుద్వారా వివాదంలో చిక్కారు. సిక్కుల పవిత్ర బైశాఖి రోజున సిఎం తాగి ఉన్న స్థితిలో స్థానిక డండమా సాహిబ్ గురుద్వారాలోనికి ప్రవేశించినట్లు పోలీసులకు...

Latest News