Monday, April 29, 2024
Home Search

దారుణం - search results

If you're not happy with the results, please do another search

హైకోర్టును ఆశ్రయించనున్న సమత కేసు దోషులు?

  హైదరాబాద్ : సమత కేసులో ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ ముగ్గురు దోషులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు న్యాయవాదులతో దోషుల కుటుంబ సభ్యులు ఆదివారం నాడు సంప్రదింపులు జరుపుతున్నారు....

నిరాశాజనకం

  చిలకరింపుల మాదిరి కొద్దిపాటి రాయితీలు తప్పిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికిగాని, నిరుద్యోగం తగ్గడానికిగాని, మొత్తంగా ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికిగాని ఉపయోగపడే చెప్పుకోదగిన నిర్ణయమేదీ లేని అత్యంత నిరాశాజనకమైన బడ్జెట్‌ను కేంద్ర...

రాష్ట్ర ప్రగతికి విఘాతం

  నిధుల వాటాలో భారీ కోత విధించారు 2019-20 సంవత్సరానికి రూ. 3,731కోట్లు కోత పెట్టారు ఆర్థిక ప్రణాళిక తారుమారైంది తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది కేంద్ర బడ్జెట్‌పై సిఎం కెసిఆర్ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ...

సర్వే చెప్పిన కఠోర సత్యాలు!

కేంద్ర బడ్జెట్‌కు ముందు పార్లమెంటుకు సమర్పించే ఆర్థిక సర్వే పత్రం దేశ ఆర్థిక స్థితిని వివరించి బడ్జెట్‌లో తీసుకోగల నిర్ణయాలను గురించి, దాని దిశకు సంబంధించి సూచనప్రాయంగా అవగాహన కలిగిస్తుందనే అభిప్రాయం చిరకాలంగా...

ప్రభుత్వం, కోర్టులు దోషులను కాపాడుతున్నాయి: నిర్భయ తల్లి

  న్యూఢిల్లీ: దోషులకు ఉరిశిక్ష వాయిదా పడడంతో కోర్టులో నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. కోర్టులు, ప్రభుత్వమే దోషులను కాపాడుతున్నాయిని నిర్భయ తల్లి ఆశాదేవి ఆరోపించారు. రేపు(శనివారం) ఉదయం దోషులకు ఉరిశిక్ష ఖరారు...
Death Sentence to Samatha Case Accuses

సమత అత్యాచారం, హత్య కేసు.. ముగ్గురు దోషులకు ఉరిశిక్ష

హైదరాబాద్: సమత కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సమతపై అత్యాచారం, హత్య చేసిన ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది....

కందుకూరు మండలంలో వృద్ధురాలి హత్య

రంగారెడ్డి: కందుకూరు మండలం నేదునూరులో సోమవారం అర్థరాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. బాలమణి అనే వృద్ధురాలిని దుండగులు దారుణంగా హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు ఎత్తుకుపోయారు. స్థానికులు సమాచారంతో...

హాజీపూర్ హత్య కేసులో తుది తీర్పు వాయిదా..

నల్గగొండ: రాష్ట్రంలో సంచలనంగా మారిన హాజీపూర్ వరస హత్యకేసు నిందితుడిని పోలీసులు నల్గగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరుచారు. కాగా, కోర్టు తుది తీర్పును ఫిబ్రవరి 6వతేదీకి వాయిదా వేసింది. ముగ్గురు అమ్మాయిలు...
Auto-driver

ఫలక్‌నుమాలో ఆటోడ్రైవర్ హత్య

చాంద్రాయణగుట్ట : ఓ ఆటోడ్రైవర్‌ను దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఫలక్‌నుమా పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కె.చంద్రకుమార్ కథనం ప్రకారం... మంగళ్‌హాట్ పరిధిలోని దూల్‌పేట్...
Murdered

గుంటూరులో దారుణ హత్య…

అమరావతి: గుంటూరులోని గౌతమి బార్ వద్ద శనివారం అర్థరాత్రి దారణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నాగుర్ సైదా అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో దారుణంగా పొడిచి హత్యచేశారు. ఈ ఘటన స్థానికంగా...
Boy

కారు రివర్స్… వెనక చక్రాల కిందపడి ఐదేళ్ల బాలుడు మృతి

  మేడ్చల్: మల్కాజిగిరిలోని ఆనంద్ బాగ్ లో గురువారం దారుణం చోటుచేసుకుంది.  వెంకట్ ప్లాజా అపార్టుమెంట్ లో కారు రివర్స్ తీస్తుండగా వెనుక చక్రాల కింద తరుణ్ అనే ఐదేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు....
Rape,

తమిళనాడులో ఎనిమిదేళ్ల చిన్నారిపై హత్యాచారం

చెన్నై: ఒక ఎనిమిదేళ్ల బాలికపై అత్యంత పాశవికంగా హత్యాచారానికి పాల్పడిన అస్సాంకు చెందిన ఒక 20 ఏళ్ల యువకుడిని తమిళనాడు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తమిళనాడులోని శివకాశి పట్టణానికి సమీపంలోగల కొంగలాపురం...

వారాసిగూడలో బాలిక దారుణహత్య…

హైదరాబాద్: చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారసిగూడాలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఇర్ఫానా అనే బాలికను దుండగులు దారుణంగా హత్యచేశారు. బాలిక ఉంటున్న ఇంటిపై రక్తపు మరకలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు....
teacher-beats-student

విద్యార్థిపై టీచర్ దాష్టీకం…

హైదరాబాద్: నగరంలోని ఎల్ బినగర్‌లో గురువారం దారుణం చోటుచేసుకుంది. బైరామల్‌గూడలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠాలు నేర్పాల్సిన ఓ టీచర్ విద్యార్థి పట్ల దాష్టీకం ప్రదర్శించాడు. 4వ తరగతి చదుతున్న విద్యార్థి సాయి...

ఐదేళ్ల చిన్నారిపై గ్యాంగ్‌రేప్‌: దోషులను నిర్దారించిన ఢిల్లీ కోర్టు

  ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అత్యంత దారుణంగా ఐదేళ్ల చిన్నారి గుడియాపై జరిగిన గ్యాంగ్‌రేప్‌ కేసులో ఢిల్లీ కోర్టు ఇద్దరిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు వెల్లడించింది. శనివారం ఈ కేసును విచారించిన...

ఎంబిబిఎస్‌ విద్యార్థి దారుణ హత్య

  జయశంకర్‌ భూపాలపల్లి : ఎంబిబిఎస్‌ చదువుతున్న విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తుమ్మలపల్లి వంశి(20) అనే విద్యార్థిని...
Corporator

మహిళా జర్నలిస్టుపై కార్పొరేటర్ దౌర్జన్యం

  ముంబై: మహారాష్ట్రకు చెందిన ఒక కాంగ్రెస్ కార్పొరేటర్ ఒక మహిళా జర్నలిస్టుపై చేయిచేసుకున్న సంఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలోని మెట్రో స్టేషన్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ...
dog

ఆపరేషన్ థియోటర్ లో పసికందును పీక్కుతిన్న కుక్క

  లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూఖ్‌బాద్‌లో మంగళవారం దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని ఆపరేషన్ థియోటర్‌లో పసికందును కుక్క పీక్కు తినడంతో నవజాత శిశువు చనిపోయింది. దీంతో పోలీసులు ఆ ప్రైవేటు...

దుబాయ్ విమానాశ్రయంలో.. హైదరాబాదీల కష్టాలు

  మధ్యలో చిక్కుపడ్డారు తమ వారితో మాట్లాడలేరు కనెక్టివ్ ప్లేన్‌లలో తీవ్ర జాప్యం దుబాయ్/హైదరాబాద్ : దుబాయ్ మీదుగా అమెరికాకు వెళ్లే వందలాది మంది భారతీయ ప్రయాణికులు దుబయ్ ఎయిర్‌పోర్టులో నానా కష్టాలకు గురవుతున్నారు....

కూతురిని గొంతు నులిమి చంపిన తండ్రి

  హైదరాబాద్ : మద్యం మత్తులో కన్నకూతురిని గొంతు నులిమి కడతేర్చిన కన్న తండ్రి. మన్సూరాబాద్ బాలాజీనగర్ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఎల్బీనగర్ ఇన్‌స్పెక్టర్ ఆశోక్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. పశ్చిమ...

Latest News