Home Search
దారుణం - search results
If you're not happy with the results, please do another search
ఐటిపై కరోనా పిడుగు
మన తెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్డౌన్తో ఇప్పటికే ఇప్పటికే చిన్న సంస్థలు ఉద్యోగులకు లే ఆఫ్ పేరుతో షాక్ ఇచ్చాయి. ఇందులో ప్రముఖంగా ట్రావెల్ ఇండస్ట్రీపై ఆధారపడి...
అమెరికాలో ఒక్క రోజే 1900 మంది మృతి
న్యూయార్క్: కరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడిపోతోంది. మంగళవారానికి అక్కడ మృతుల సంఖ్య 12,700 దాటిపోయింది. నిన్న ఒక్క రోజే మృతుల సంఖ్య 1900 దాటిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా...
కరోనా మృదంగం
ఇంగ్లాండ్లో ఒకే రోజు 500మంది మృతి
రానున్న 15 రోజుల్లో అమెరికాలో మరణపుటంచుల్లో 2లక్షల మంది?
శ్వేతసౌధం బృందం విశ్లేషణ
ఈ రెండు వారాలు మనకు గడ్డుకాలమే
కనిపించని శత్రువుపై యుద్ధం చేస్తున్నాం
అమెరికన్లను ఉద్దేశించి అధ్యక్షుడు ట్రంప్
ప్రపంచవ్యాప్తంగా...
లాక్డౌన్లో నిత్యావసరాల ధరలు
రేపు ఏమవుతుందో, ఎలా ఉంటుందో తెలియని భయోత్పాత వాతావరణంలో ప్రజల ముందస్తు జాగరూకత పరాకాష్ఠకు చేరుకుంటుంది. వేగంగా పుంజుకున్న నగరీకరణ, మధ్య తరగతి అసాధారణ పెరుగుదల నేపథ్యంలో ఇది మరింతగా రుజువవుతుంది. కరోనా...
సంపాదకీయం: కరోనా – ఆర్థిక వ్యవస్థలు
కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పుకోవలసిన పని లేదు. ప్రపంచ జనాభాకు ఇది అనుక్షణ చేదు అనుభవంగా మారింది. ముఖ్యంగా ఆసియా, యూరప్ దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ...
రియల్రంగంపై ‘కరోనా’ దెబ్బ
రూ.25 కోట్ల నుంచి రూ.2 కోట్లకు
పడిపోయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం
సోమవారం పలుచోట్ల రిజిస్ట్రేషన్లు నిల్
మనతెలంగాణ/హైదరాబాద్: రియల్రంగంపై కరోనా వైరస్ ప్రభావం చూపింది. ప్రతిరోజు 30 నుంచి 40 డాక్యుమెంట్లు జరిగే...
పౌల్ట్రీకి రూ.1500 కోట్లు నష్టం
దేశవ్యాప్తంగా రూ.12 వేల కోట్లు లాస్.. 45 రోజుల్లోనే కుప్పకూలిన వైనం
సోషల్ మీడియాలో అసత్య, తప్పుడు ప్రచారం
వైద్యులు, ప్రజాప్రతినిధులు కోళ్లకు కరోనా లేదని చెప్పినా దక్కని ప్రయోజనం
ఒక్క బ్రాయిలర్ కోడికి రూ.75...
ఇద్దరు బాలికలపై ఐదుగురు అత్యాచారం…
హైదరాబాద్: కామాటిపురాలో పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన ఐదుగురిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఐదుగురిని పోలీసులు అదుపులోకి...
గాంధీ ‘ఆ’పరేషాన్
ప్రసవానికి వచ్చిన మహిళకు బదులు ఏడు నెలల మరో గర్భిణికి ఆపరేషన్ చేసిన గాంధీ ఆసుపత్రి వైద్యులు
బిడ్డ మృతి, ప్రాణాపాయ స్థితిలో తల్లి
ప్లేట్లెట్లు తగ్గడంతో చికిత్స నిమిత్తం వచ్చిన మహిళకు ఎదురైన దుస్థితి
పోలీసులకు...
అత్యాచారం చేసి బండతో కొట్టి
మరో సామూహిక హత్యాచారం
మృతురాలు సాఫ్ట్వేర్ ఉద్యోగిని n చేవెళ్లలో దారుణ ఘటన
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి కింద దిశ తరహాలోనే ఓ యువతిని దుండగులు...
9 నెలల గర్భిణికి బదులు 7 నెలల గర్భిణికి ఆపరేషన్.. బిడ్డ మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో ఓ గర్భిణికీ చేయాల్సిన ఆపరేషన్ ను డాక్టర్లు మరో గర్భిణికీ చేశారు. తొమ్మిది నెలల గర్భిణి భవానీకి చేయాల్పిన ఆపరేషన్ ఏడు నెలల...
చనువుగా ఉంటుందని గర్ల్ఫ్రెండ్ను చంపి… పిఎస్లో లొంగిపోయిన ప్రియుడు
డైరా: దుబాయ్లో దారుణం చోటుచేసుకుంది. గర్లఫ్రెండ్ను చంపి అనంతరం పోలీస్ స్టేషన్లో ఇండియన్ లొంగిపోయిన సంఘటన దుబాయ్లోని డైరాలోని మురాకాబ్బత్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భారత్కు చెందిన 27...
తుపాకితో కాల్చుకొని ఆదిత్య హాస్పిటల్ ఎండి ఆత్మహత్య
మేడ్చెల్: జిల్లాలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా సాకేత్ మిథులలో దారుణం చోటుచేసుకుంది. శ్రీ ఆదిత్య హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర కుమార్ అనుమాస్పదంగా మృతిచెందారు. దమ్మాయిగూడలోని ప్లాట్...
ఆర్యవైశ్య భవన్లో మారుతీరావు ఆత్మహత్య
హైదరాబాద్ : మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో అనుమానస్పందంగా అతడు మృతి చెందినట్టు సమాచారం. పాయిజన్ తీసుకొని...
ముగ్గురు కూతుళ్లను ముంచేశాడు
భార్యతో గొడవపడి కుమార్తెలను చెరువులో ముంచి చంపేసిన తండ్రి
మనతెలంగాణ/బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ శివారులోని ఎర్రమన్ను కుచ్చలో శుక్రవారం జరిగిన సంఘటన దిగ్బ్రాంతికి గురి చేసింది. చెడు వ్యసనాలకు...
తండ్రి, ఇద్దరు కొడుకుల ఉరి
భార్య కాపురానికి రావడంలేదన్న మనస్తాపంతో ఇద్దరు చిన్నారులను చెట్టుకి ఉరి వేసి తానూ వేసుకున్న తండ్రి
తాండూరు మండలం మడుగు తండాలో విషాదం
వికారాబాద్/తాండూరురూరల్ : గుండ్ల మడుగుతండాలో దారుణం చోటు చేసుకుంది. భార్య కాపురానికి...
ఇదేమి ఘోరం?!
వనపర్తి జిల్లా వీపనగండ్లలో దారుణం
మన తెలంగాణ/వనపర్తి : పాత కక్షలు, భూ తగాదాల కారణంగా లోక్నాథ్(2) అనే చిన్నారిపై దాడి చేసి, మలమూత్ర ద్వారాల గుండా సిరంజి సూదులను శరీరంలోకి గుచ్చిన ఘటన...
భారత్ మాతంటే వొళ్లుమంటా?
మన్మోహన్కు మోడీ చురకలు
బిజెపిపిపి భేటీలో మంతనాలు
ఎంపిలకు ప్రసంగ బుక్లెట్లు
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారత్ మాతాకీ జై నినాదం పట్ల కూడా గౌరవభావం లేదని ప్రధాని నరేంద్ర...
అంకిత్శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఈశాన్యఢిల్లీ హింసాత్మక సంఘటనలకు బలైన ఇంటెలిజెన్స్ విభాగం అధికారి అంకిత్శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు తెలిపారు. అంకిత్శర్మ...
ఆర్డిలో మహిళలకు ఇదా న్యాయం?
రాష్ట్రపతి కోవింద్ ఆవేదన
న్యూఢిల్లీ : దేశ రక్షణ పరిశోధనా రంగం సిబ్బందిలో మహిళలకు అత్యల్ప ప్రాతినిధ్యం ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. ఆర్ అండ్ డి రంగంలో ఇప్పటి లెక్కలు చూస్తే...