- Advertisement -
నల్గగొండ: రాష్ట్రంలో సంచలనంగా మారిన హాజీపూర్ వరస హత్యకేసు నిందితుడిని పోలీసులు నల్గగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరుచారు. కాగా, కోర్టు తుది తీర్పును ఫిబ్రవరి 6వతేదీకి వాయిదా వేసింది. ముగ్గురు అమ్మాయిలు శ్రావణి, మనీషా, కల్పననలను రేప్ చేసి దారుణంగా హత్యచేసిన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఆధారాలను మాయం చేసే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. అటు ఆదిలాబాద్ సమత కేసు తుదితీర్పు కూడా జడ్జి ఆనారోగ్యం కారణంగా జనవరి 30కి వాయిదా పడింది.
Final Judgment in Hajipur case on february 6
- Advertisement -