Wednesday, July 9, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search

కేదార్ నాథ్ ఆలయం తలుపులు మూసివేత

శీతాకాలం ప్రవేశించడంతోపాటు వైదిక సంప్రదాయ విధానాల సందర్భంగా కేదార్‌నాథ్ ఆలయం తలుపులు ఆదివారం మూసివేశారు. ఈ సందర్భంగా 18 వేల మంది యాత్రికులు దర్శనం చేసుకున్నారు. ఆలయం తలుపుల మూసివేత ఆదివారం తెల్లవారు...
Huge Devotees to visit Tirumala Temple

తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం..

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది. గతవారం రోజులుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. దీపావళి సందర్భంగా తిరుమలలో గురువారం భక్తుల సంఖ్య కాస్త పెరిగింది. స్వామివారిని...
TTD to release online quota of darshan for April

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న 59,140 మంది భక్తులు దర్శించుకున్నారు. 16,937 మంది భక్తులు...

కేరళ ఆలయంలో బాణసంచా పేలుడు

నీలేశ్వరం సమీపంలోని ఒక ఆలయంలో సోమవారం రాత్రి సాంప్రదాయ తెయ్యం కళారూప ప్రదర్శన జరుగుతుండగా ఆలయం వద్ద నిల్వ చేసిన బాణసంచా పేలుడు సంభవించి దాదాపు 150 మంది భక్తులు గాయపడ్డారు. ఆలయంలో...
Crowd Decreased at Tirumala Temple

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. గత వారం రోజులుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతోంది.  సోమవారం కూడా స్వామివారిని దర్శించుకునేందుకు తక్కువ సంఖ్యలోనే భక్తులు తిరుమలకు వస్తున్నారు....
Tirumala Temple

తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం..

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. గత మూడు నాలుగు రోజులుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. అయితే, ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే...

ఫిబ్రవరి 12 నుంచి మినీ మేడారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగబోయే మినీ మేడారం జాతర తేదీలు ఖరారు అయ్యాయి. 2025 ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జాతర జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. జాతరకు సంబంధించిన...

అయ్యప్ప భక్తులకు శుభవార్త

శబరిమలను సందర్శించే అయ్యప్పస్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2025 జనవరి 20వ తేదీ వరకు కేరళలోని శబరిమలను సందర్శించే భక్తులు విమానాలలో క్యాబిన్ బ్యాగేజీలో కొబ్బరికాయలను తీసుకెళ్లడానికి కేంద్రం అనుమతి...
Crowd Decreased at Tirumala Temple

తిరుమల శ్రీవారి దర్శనానికి 5 గంటల సమయం..

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. రెండు మూడు రోజులుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే, శనివారం మళ్లీ భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో...
Huge Crowd at Tirumala Temple

తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం.. దర్శనానికి ఎంత సమయమంటే..?

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. రెండు మూడు రోజులుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. అయితే, గురువారం మళ్లీ భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో శ్రీవారిని...
Crowd Decreased at Tirumala Temple

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. రెండు మూడు రోజులుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతోంది. దీంతో భక్తులు ఎక్కువసేపు క్యూలైన్ లో వేచిచూడాల్సిన అవసరం లేకుండా దర్శించుకుంటున్నారు. ఇక,...
Yadagirigutta

యాదగిరి గుట్ట క్షేత్రంలో ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ఇకపై నిషిద్ధం!

భువనగిరి: తెలంగాణలోని యాదగిరిగుట్ట క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్నారు. గత ప్రభుత్వ పాలనలో సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది ఈ యాదగిరి గుట్ట... యదాద్రిగా పిలవబడుతోంది. అయితే ఇకపై...
Tirumala Temple News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం 2 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి...
Padi Kaushik Reddy reels in yadadri temple

యాదాద్రి ఆలయంలో రీల్స్…. అడ్డంగా బుక్కైన పాడి కౌశిక్‌రెడ్డి

మరో వివాదం... యాదాద్రి ఆలయంలో రీల్స్.. నెట్టింట వైరల్‌గా వీడియోస్ భక్తుల ఆగ్రహం.. అడ్డంగా బుక్కైన పాడి కౌశిక్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి చుట్టూ వివాదాలు...
No Rush at Tirumala Temple

తిరుమల శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం 5 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి...
Special traffic management in Tirumala

తిరుమలలో ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్

తిరుమల: తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అత్యవసరంగా ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను టిటిడి అడిషనల్ ఇఒ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో...
Crowd Decreased at Tirumala Temple

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల...
Tirumala garudaseva

వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమల: తిరుమలలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. గ‌రుడ వాహ‌నం –...

దేశ భద్రతలో రాజకీయాలు తగదు

దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వికారాబాద్ జిల్లా, దామగుండం అటవీ ప్రాంతంలో విఎల్‌ఎఫ్ రా డార్ స్టేషన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి...
Crowd Decreased at Tirumala Temple

తిరుమల వెంకన్న దర్శనానికి 20 గంటల సమయం..

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు.మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల...

Latest News