Wednesday, July 2, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search
Shabarimala

శబరిమలకు పోటెత్తుతున్న భక్తులు

తిరువనంతపురం: కేరళలోని శబరిమల గుడిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. జనాన్ని కంట్రోల్ చేసే చర్యలు చర్చించడానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం అయ్యప్ప స్వామి దర్శనం...
Four Ayyappa Devotees Killed in Bapatla

ఆటో బోల్తా: నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

బాపట్ల న్యూస్: ఆటో బోల్తాపడి నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వేమూరు మండలం జంపని...
Huge Devotees visit Sabarimala Temple

శబరిమల ఆలయానికి భారీగా భక్తులు..

శబరిమల ఆలయానికి భారీగా భక్తుల రాక భక్తుల పరిమితిని ఎత్తివేయడంతో పెరిగిన ఆదాయం 10 రోజులు... రూ.52 కోట్లు మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమల ఆలయానికి భారీగా భక్తులు తరలిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా పరిమిత సంఖ్యలో రానిచ్చిన ట్రావెన్‌కోర్...
Devotees flocked to see Temples due to Karthikamasam

పలు ఆలయాలకు పోటెత్తిన భక్తులు

  మనతెలంగాణ/హైదరాబాద్ : కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవురోజు కావడం, సోమవారం కార్తీకమాసంలో చివరిది కావడంతో భక్తుల రాకతో ఈ రెండురోజులు పలు ఆలయాలు...
10 lakh Devotees will came on Dussehra

దసరాకు 10 లక్షల మంది భక్తులు వస్తారు: ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఇఒ

విజయవాడ: దసరాకు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఈఒ భ్రమరాంబ తెలిపారు.  కోఆర్డినేషన్ కమిటి మీటింగ్ లో అన్ని సూచనలు పరిగణంలోకి తీసుకొని ఏర్పాట్లు చేశామని, ...
Kanwariyas killed jawan in haridwar

జవాన్ ను పొట్టన పెట్టుకున్న శివుడు భక్తులు

డెహ్రాడూన్: భారత జవాన్ ను శివుడు భక్తులు (కన్వారీ) పొట్టన పెట్టుకున్న సంఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. ఆరుగురు భక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
AP devotees missing in amarnath

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు భక్తులు గల్లంతు

  అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు భక్తులు అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతైన వారి వివరాలను ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులు తెలిపారు. గల్లంతయిన వారిలో వినోద్‌ అశోక్‌(విజయవాడ), గునిశెట్టి సుధ(రాజమహేంద్రవరం),...
Pandharpur

పంఢర్పూర్ తీర్థయాత్రలో భాగంగా పూణే చేరుకున్న విఠల్ స్వామి భక్తులు

పూణే:  'జై హరి విఠల్' ,  'జ్ఞానోబా మౌలి తుకారాం' నినాదాల మధ్య, వందలాది మంది 'వార్కారీలు' లేదా విఠల్ ప్రభువు భక్తులు... వీరు సంత్ తుకారాం మహారాజ్ మరియు వార్షిక మతపరమైన...

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 48 గంటల సమయం

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు సుమారుగా 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శనివారం తిరుమల శ్రీవారిని 89,318మంది...

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 83,739మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....

శ్రీవారి దర్శనం కోసం 24 కంపార్ట్ మెంట్లలో భక్తులు…

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 71,119మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 67,625 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 81,720మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...

తిరుమల ఆలయానికి పోటెత్తిన భక్తులు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం తిరుమల శ్రీవారిని 65,756మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...

తిరుమల ఆలయానికి పోటెత్తిన భక్తులు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 75,010 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...
Devotees in Yadadri Nitya Puja

యాదాద్రి నిత్యపూజలలో భక్తులు

శ్రీవారి నిత్యరాబడి రూ. 15.78 లక్షలు మనతెలంగాణ/యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో జరుగు నిత్యపూజలలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాత సేవ, అభిషేకం, అర్చన,...
Fire Breaks Out in Nizamabad

తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం.. 11మంది భక్తులు సజీవదహనం

చెన్నై: తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం తంజావురు దగ్గరలోని కలిమేడులో తిరునారు కరసు స్వామి 94వ రథోత్సవంలో విద్యుత్ ఘాతంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 11మంది భక్తులు...
New Year

నేడు కొందరికి ఉగాది…స్వర్ణాలయానికి పోటెత్తిన సిక్కు భక్తులు!

అమృత్‌సర్: బైశాకి సందర్భంగా సిక్కు భక్తులు అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయానికి పోటెత్తారు. ఈ రోజు (ఏప్రిల్ 14) కేవలం సిక్కులకే నూతన సంవత్సరం కాదు. తమిళులకు, సింహళులకు కూడా నూతన సంవత్సరాది. తమిళులకు ఈ...

తిరుమల ఆలయంలో భక్తులు రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. రెండేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఆలయానికి భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. ఆదివారం తిరుమల శ్రీవారిని 72,265...

తిరుమల ఆలయానికి పోటెత్తిన భక్తులు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. రెండేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. శనివారం తిరుమల శ్రీవారిని 80,429మంది భక్తులు దర్శించుకున్నారు....

Latest News