Tuesday, July 1, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search
CM KCR inspects construction work of Yadadri temple

చకచకా యాదాద్రి పనులు

మార్చి 28న ఆలయ పునఃప్రారంభోత్సవ నేపథ్యంలో తుది దశ నిర్మాణ పనులను పరిశీలించిన సిఎం కెసిఆర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశం మహా సుదర్శనయాగం, మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లపై సమీక్ష...
CM KCR who will be going to Yadadri for while

నేడు యాదాద్రికి సిఎం

వచ్చే నెల 3, 4 వారాల్లో ఆలయ పునఃసంప్రోక్షణ అపూర్వ స్థాయిలో ప్రారంభ వేడుకలు ఏర్పాట్ల పరిశీలన, సుదర్శన యాగం కోసం యాగశాల నిర్మాణంపై దిశానిర్దేశం యాగంలో 1108 యజ్ఞ కుండాలు... పాల్గొననున్న 6వేలపైచిలుకు రుత్విక్కులు చివరిదశలో ప్రధాన...
Minister Satyavathi rathod fires on kishan reddy

మేడారంలో సకల సదుపాయాలు

ఫిబ్రవరి 8 నుంచి భారీ వాహనాల మళ్లింపు ప్రత్యేక యాప్స్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వసతుల కల్పన భారీగా క్యూలైన్లు, చలువ పందిళ్లు సిసి కెమెరాల నిఘా, షీటీమ్స్, మఫ్టీ పోలీసుల భద్రత రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు...

తిరుమలలో 8నుంచి రథసప్తమి వేడుకలు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 28,410 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....
Devotees are flocking to Medaram Jatara in large numbers

భారీగా తరలివస్తోన్న భక్త జనం

భక్తులతో కిక్కిరిసిపోతున్న మేడారం మనతెలంగాణ/హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పెద్దఎత్తున భక్తజనం తరలివస్తున్నారు. ఈనెల 16 నుంచి మహాజాతర మొదలుకానున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది....
Harish Rao visit Yadadri Temple

ఆధ్యాత్మిక ప్రదేశంగా యాదాద్రి ఆలయం: హరీష్ రావు

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సతీసమేతంగా గురువారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గ పక్షాన యాదాద్రి ఆలయ గోపుర...

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 29,026 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....
Sri ramanuja sahasrabdi

సమతామూర్తి సమారోహానికి అంకురార్పణ

శ్రీమన్నారయణ మంత్రంతో మారుమోగిన ముచ్చింతల్ శ్రీవైష్ణవ సంప్రదాయంలో శోభ యాత్ర మహాయాగానికి రుత్వికుల అంకురార్పణ ఆశ్రమం అంతటా ఆధ్యాత్మిక పరిమళాలు అనుగ్రహభాషణం చేసిన జీయర్ స్వాములు ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ చేసిన జూపల్లి రామేశ్వరరావు మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా...

శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.97 కోట్లు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.మంగళవారం తిరుమల శ్రీవారిని 29,496 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...

రాజకీయ ఆధ్యాత్మికత

పశువును మనిషిగా, మనిషిని దేవునిగా మార్చే ఆలోచనే మతం. మంచిగా మెలిగి, మంచి చేయడమే మతం. శాంతి సాధన మత ప్రాథమిక లక్ష్యం. తోటి మనిషిని గౌరవించలేనివాడు కనిపించని దేవున్ని పూజించగలడా?’ స్వామి...
Crore sanctioned to Edupayala jatara

ఏడుపాయల జాతరకు రూ. కోటి మంజూరు

నిధులు మంజూరులో స్థానిక ఎమ్మెల్యే విశేష కృషి వైభవంగా జాతర నిర్వహణకు ఏర్పాట్లు మన తెలంగాణ/పాపన్నపేట : ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గాదేవి సన్నిదిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగే మహాజాతర నిర్వహణకు రాష్ట్ర...
All set for Medaram Jatara

1100 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం

మేడారంలో చాలాచోట్ల శాశ్వత నిర్మాణాలు చేపట్టాం వనదేవతల జాతరకు అన్ని ఏర్పాట్లు మంత్రులు ఇంద్రకరణ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి సిఎస్, డిజిపితో కలిసి పరిశీలన మనతెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం...
Bulkampeta Yellamma vertical exploitation

బల్కంపేట ఎల్లమ్మ సాక్షిగా నిలువు దోపిడీ

భక్తులను దోచుకుంటున్న కాంట్రాక్టర్లు గిన్నె మొదలు నీళ్ల వరకు వారివద్దే తీసుకోవాలి అధిక రేట్లతో అడ్డంగా దోపిడీ చోద్యం చూస్తున్న అధికారులు మన తెలంగాణ/ పంజాగుట్ట : అది యావత్ తెలంగాణ లోనే నిరుపేదలకి, మధ్య తరగతి ప్రజలకు...
More devotees in Medaram Jatara

మేడారంలో పెరుగుతున్న రద్దీ

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : మేడారం జాతరకు గురువారం లక్షలాది మంది భక్తులు వచ్చి సమ్మక్క సారక్కలను అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతరకు రాష్ట్ర నలుమూలల...

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 27,446 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....

ఆన్‌లైన్ లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు..

తిరుమల/ఈరోజు వార్తలు: శ్రీవారి ఫిబ్రవరి నెల దర్శన కోటాను ఈనెల 28, 29 తేదీల్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. 28వ తేదీ ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం...

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.14 కోట్లు

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 28,745 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.87 కోట్లు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో రద్దీ కొనసాగుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 27,223 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
Priority to the common devotees in Tirumala

3.79 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం: టిటిడి

తిరుమ‌ల‌: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వరకు 10 రోజుల‌ పాటు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 3.79 ల‌క్ష‌ల మంది భక్తుల‌కు స్వామివారి దర్శనం మరియు...

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 27,895 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...

Latest News