Wednesday, May 15, 2024
Home Search

వీడియో - search results

If you're not happy with the results, please do another search
CM KCR About Kaleshwaram Project at Review Meeting

ఆ ప్రాంత ఎంఎల్ఎలతో సిఎం కెసిఆర్ భేటీ

హైదరాబాద్: ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. గోదావరి నది తీర ప్రాంత ఎమ్మెల్యేలతో సిఎం భేటీ కానున్నారు. జులై, ఆగస్టులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల...
Investment opportunity in sovereign gold bond

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి. శనివారంతో పోల్చితే ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రెండు వందల రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం...
Moj hands with Nanhi Pari Foundation to celebrate moj's 3rd birthday

నాన్హి పారి ఫౌండేషన్ తో కలిసి 3వ వార్షికోత్సవాన్ని సెలబ్రెట్ చేసిన మోజ్

ముంబయి: దేశంలోని ప్రముఖ షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్ అనగానే అందరికి గుర్తుకువచ్చేది మోజ్. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల ద్వారా ఎంతోమంది క్రియేటర్స్ ను పరిచయం చేసింది మోజ్. కంటెంట్ క్రియేషన్ తో...
2023 Seva Bharat Awards

2023 సేవాభారత్ అవార్డులు

మనతెలంగాణ/హైదరాబాద్: సమాజంలో సామాజిక రగ్మతలను రూపుమాపి మెరుగైన సమాజం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు హెవెన్ హోమ్స్ సొసైటి అధక్షులు జి.వరలక్ష్మి వెల్లడించారు.హెవెన్ హోమ్స్ సొసైటీ 11 వ ”వార్షిక వేడుకలను...

త్వరలో ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులోకి

నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి త్వరలో ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులోకి తీసుకరానున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిజిహెచ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ చైర్మన్...
SS Rajamouli appointed as ISBC Chairman

ఐఎస్‌బిఎఫ్‌సి చైర్మన్‌గా రాజమౌళి

మన తెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఏడాది జనవరిలో భారత్ వేదికగా స్కూల్స్ ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌తో సహా మొత్తం 8 దేశాల జట్లు పోటీ పడనున్నాయి. ఇండియన్...
Huge GST collection rises 12 percent in India

జూన్‌లోనూ భారీగా జిఎస్‌టి వసూళ్లు

జూన్‌లోనూ భారీగా జిఎస్‌టి వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు దాటిన పన్ను వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే 12 శాతం పెరుగుదల ఈ స్థాయిలో వసూళ్లు ఉండడం ఇది నాలుగో సారి న్యూఢిల్లీ: దేశంలో మరోసారి వస్తు, సేవల...

నిరుపేద వర్గాలకు అత్యాధునిక వైద్యం అందించడమే సర్కారు లక్షం

మహబూబాబాద్ : పేద వర్గాలకు మరింత నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలు అందించే తెలంగాణ సర్కారు అత్యాధునిక మైన వైద్య పరీక్షలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి...

రాష్ట్రంలో వైద్యుల పని తీరు అద్భుతంగా ఉంది

గద్వాలటౌన్: ప్రజా ఆరోగ్యమే తెలంగాణ ప్రభుత్వ లక్షం అని గద్వాల, అలంపూర్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ వీఎం అబ్రహంలు అన్నారు. రూ.94లక్షల వ్యయంతో జిల్లా కేంద్రంలోని జిలా ప్రభుత్వ ఆసుపత్రిలో...
mother and Child died as fell into water hole in Hanamkonda

భార్య వెళ్లిందనే మనస్తాపం.. తల్లి సమాధి ముందు భర్త ఆత్మహత్య

రంగారెడ్డి: ఇంట్లో నుంచి భార్య విడిచి వెళ్లిపోయిందనే మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం కొండన్న గూడలో శనివారం చోటుచేసుకుంది. మృతుడిని రాజుగా గుర్తించారు....

ఎఐపై డబ్లుహెచ్‌ఒ ఆందోళన

ఆసుపత్రి లోపలా, బయటా రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. నివారణ చర్యలు కాదు గదా, చికిత్స అందించడానికే తబ్బిబ్బులు పడుతున్నారు. ప్రపంచంలో చాలా దేశాలలో ఇదే పరిస్థితి వుంది. కరోనా పాండమిక్‌లో...

మణిపూర్ లో హైడ్రామా

ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ రాజీనామాకు సిద్ధమయ్యారు. అయితే...

గోవును కాపాడిన గుజరాత్ రైతన్న

వెరావాల్ : గుజరాత్‌లోని ఓ గ్రామరైతు తన ఆవు ఆడసింహానికి ఆహారం కాకుండా రక్షించుకున్నాడు. ఈ ఘటన గిర్ సోమ్‌నాథ్ జిల్లాలోని అలిదర్ గ్రామ శివార్లలో జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న రైతుకు పక్కన...

గ్రూప్-4 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

యాదాద్రి భువనగిరి : గ్రూప్-IV పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధికారులకు సూచించారు. నేడు నిర్వహించే గ్రూప్-IV పరీక్షల ఏర్పాట్లపై ఆయన జిల్లా...

హరితహారం లక్ష్యం సాధించేలా కృషి చేయాలి

నల్గొండ : నల్లగొండ జిల్లాలో 100 శాతం 9వ విడత హరితహారం లక్ష్యం సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం నాడు కలెక్టరేట్ నుండి ఎంపీడీవోలు,...

గ్రూప్ 4 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

వికారాబాద్ : గ్రూప్ 4 పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం గ్రూప్ 4 పరీక్షల నిర్వహణపై టిఎస్ పిఎస్సి చైర్మన్ జనార్దన్...
Allari Naresh #N62 Announced

అల్లరి నరేష్ #N62 అనౌన్స్ మెంట్

హీరో అల్లరి నరేష్ వెరైటీ సబ్జెక్ట్‌ లను ఎంచుకుంటున్నారు. ఈరోజు ఆయన 62వ ప్రాజెక్ట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. #N62 చిత్రానికి సోలో బ్రతుకే సో బెటరు ఫేమ్ సుబ్బు మంగదేవి...
Mainpuri uttar pradesh

ప్రాణం తీసిన పది రూపాయల పెట్రోల్

లక్నో: పెట్రోల్ పోయించుకున్న తరువాత పది రూపాయలు తక్కువ చెల్లించావని అడినందుకు షాప్ అతడిని తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మెయిన్‌పూరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
Delhi Burari

సీక్రెట్ గా కెమెరా పెట్టాడు… బాలికపై అత్యాచారం వెలుగులోకి

ఢిల్లీ: తండ్రి క్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానంతో కుమారుడు మొబైల్ కెమెరా ఆన్ చేశాడు. మొబైల్ కెమెరాలో పక్కింటి బాలికపై తండ్రి అత్యాచారం చేసినట్లు వీడియో నిక్షిప్తమయ్యింది. ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు...

కారు టాపుపై యువకుల హల్‌చల్: ట్రాఫిక్ పోలీసుల చలాన్

న్యూస్ డెస్క్: కారు టాపులపైన, బానెట్‌లపైన కూర్చుని నగర వీధుల్లో హల్ చల్ చేసిన కొందరు యువకులపై చండీగఢ్ పోలీసులు కొరడా ఝలిపించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకువారికి చలాన్లు విధించడమేగాక వారి డ్రైవింగ్...

Latest News