Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
నన్ను ఒకే కులానికి పరిమితం చేయొద్దు: బిసి రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్
హైదరాబాద్ : ఒకే కులానికి తనను పరిమితం చేయొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో బిసి నేతలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు....
గుండెపోటుతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మృతి..
బెంగళూరు: కర్టాణక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. ధ్రువ నారాయణ గుండెపోటుతో శనివారం కన్నుమూశారు. మైసూరులో తన ఇంటిలో ఉదయం 6.40 నిమిషాలకు గుండె నొప్పి రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే...
ధ్రువనారాయణ మృతిపట్ల రాహుల్ గాంధీ సంతాపం….
కెపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్రువనారాయణ గుండెపోటుతో మృతి
బెంగళూరు: కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కెపిసిసి) వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ధ్రువనారాయణ(62) శనివారం ఉదయం మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. చామరాజనగర్(ఎస్సి) నియోజకవర్గ...
కాంగ్రెస్లో కనువిప్పు?
రాయ్పూర్లో ముగిసిన 85వ ప్లీనరీ సమావేశాలు కాంగ్రెస్లో ఆత్మ విమర్శకు అంతర్మథనానికి దోహదం చేసి వుండవచ్చు. కోల్పోయిన అధికారాన్ని ఏ విధంగానైనా తిరిగి చేజిక్కించుకోవాలనే తాపత్రయం దానిలో గత కొంత కాలంగా కనిపిస్తున్నది....
ధనస్వామ్యం!
ప్రపంచంలోనే పేదలు అత్యధిక సంఖ్య (22.8 కోట్ల మంది) లో గల భారత దేశ రాజకీయ రంగం అమిత సంపన్నులతో కిక్కిరిసిపోడం కంటే విచిత్రమేముంటుంది! పేదల దేశాన్ని ధనికులు పాలించడం అంతిమంగా ఎక్కడికి...
ఎన్నికల ప్రసంగం
దేశ మొట్టమొదటి ఆదివాసీ అధ్యక్షురాలు (రాష్ట్రపతి) ద్రౌపది ముర్ము చేత అనేక అబద్ధాలు, ప్రగల్భాలు పలికించిన ఖ్యాతిని ప్రధాని మోడీ ప్రభుత్వం మూటగట్టుకొన్నది. ఈ రోజున భారతీయ పౌరులందరిలో ఆత్మవిశ్వాసం వెల్లివిరుస్తున్నదని, మన...
రాజ్యాంగ హక్కులపై దాడి
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయ్యాయి. నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలు కావస్తుంది. ఇండో బ్రిటీష్ రాజ్యాంగం సుమారు 250 ఏండ్లు నాడే వచ్చింది. కానీ మనువాద బ్రాహ్మణీయ...
గవర్నర్ల వ్యవస్థ దిగజారుడు
తమిళనాడు రాష్ర్ట ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగ పాఠం నుంచి ఆ రాష్ర్ట గవర్నర్ ఆర్.ఎన్.రవి కొన్ని భాగాలను తొలగించి, ఈ నెల 9వ తేదీన శాసన సభనుద్దేశించి చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది....
బీహార్ ‘కుల గణన’!
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనకు ఎంతో ఇష్టమైన కులాల వారీ జన గణనను చేపట్టారు. దేశంలో 90 ఏళ్ళ క్రితం ఈ తరహా జనాభా లెక్కల సేకరణ జరిగింది. గతంలో చిట్టచివరగా...
ప్రజాయోధుడు బి.ఎన్
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం మట్టి మనుషులను పోగుచేసి సాగించిన పోరాటం వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరా టం.ఆ పోరాట మట్టిలో పరిమళించిన అగ్రగణ్యుడు కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహ్మారెడ్డి...
బెళగావి సువర్ణ విధాన సౌధలో సావర్కర్, పటేల్ చిత్రపటాల ఆవిష్కరణ
బెళగావి: కర్నాటకలోని బెళగావి సువర్ణ విధాన సౌధలోని అసెంబ్లీ హాలులో సోమవారం హిందూ జాతీయవాది వి.డి. సావర్కర్ సహా ఏడుగురి నిలువెత్తు చిత్రపటాలను ఆవిష్కరించారు. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్...
హస్తవ్యస్తం
హైదరాబాద్: కాంగ్రెస్లో పిసిసి కమిటీల నియమాకంతో చెలరేగిన చిచ్చు మరింతగా ముదిరింది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకమయ్యారు. రేవంత్ సారథ్యంలోని పిసిసి కమిటీలు వాస్తవ కాంగ్రెస్...
తెలంగాణ కాంగ్రెస్లో తిరుగుబాటు.. రేవంత్ టార్గెట్ గా ఒక్కటైన సీనియర్లు..!
కాంగ్రెస్లో తిరుగుబాటు.. ‘సేవ్ కాంగ్రెస్’ అంటూ సీనియర్ల ఉద్యమం
టార్గెట్ రేవంత్..?
ఎఐసిసి కార్యక్రమాల అమలుపై పిసిసి సమావేశం పెట్టినా బహిష్కరించాలనే యోచన
మంగళవారం మరోసారి సీనియర్ నేతల భేటీ
మాణికం ఠాగూర్ వైఖరిపైనా చర్చించే అవకాశం...
ఒబిసి రిజర్వేషన్లను పెంచే ప్రతిపాదన లేదు
హైదరాబాద్ : విద్య, ఉద్యోగాల్లో ఒబిసిలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి వినతులు వస్తున్నాయని, అయితే అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత...
బిఆర్ఎస్: చారిత్రక ఆవశ్యకత
75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఆజాద్ కీ అమృత్ మహోత్సవ్ ఘనంగా జరుపుకున్న నేపథ్యంలో ఈ సుదీర్ఘ కాలం కేంద్రంలో అధికారంలో వుంటూ వస్తున్న రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీల పాలనలో...
మార్పు కోసమే బిఆర్ఎస్
ఉత్తమమైన, గుణాత్మకమైన మార్పుల కోసం బిఆర్ఎస్ పనిచేస్తుంది దేశంలో ఆర్థిక పరివర్తన రావాలి ఇందుకోసం
సరికొత్త ఆర్థిక విధానాలు రూపొందిస్తాం సహజ వనరులకు కొదువలేదు సద్వినియోగం చేస్తే అమెరికానూ
దాటవచ్చు ఎన్ని...
ట్రాన్స్జెండర్స్ కోసం నేషనల్ పోర్టల్ ప్రారంభం
మన తెలంగాణ / హైదరాబాద్ : ట్రాన్స్ జెండర్స్ (లింగమార్పిడి) కోసం కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్ https://transgender.dosje.gov.in లో ట్రాన్స్జెండర్స్...
ఇస్లాం, క్రైస్తవంలో అంటరానితనం,వెనుబాటుతనం ఉండవు: ప్రభుత్వం
మతాంతీకరణ చెందినవారికి ‘ఎస్సీ’ హోదా వర్తించకూడదు
బౌద్ధ మతాంతీకరణ అంబేద్కర్ పిలుపు వల్ల జరిగింది...అది భిన్నమైంది
న్యూఢిల్లీ: క్రైస్తవం, ఇస్లాంలోకి మతాంతీకరణ చెందిన వారికి ‘షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్, ప్రయోజనాలు’ ఇవ్వకూడదు, ఎందుకంటే క్రైస్తవం, ఇస్లాంలో...
మీ ముఖ్యమంత్రిని గుర్తుపడతారా?: కార్మికులను ప్రశ్నించిన రాష్ట్రపతి
బమూటియా: మొట్టమొదటిసారి రెండు రోజుల పర్యటన నిమిత్తం త్రిపురను సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నర్సింగఢ్లో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని(ఎన్ఎల్యు)ను బుధవారం ప్రారంభించారు. ఉదయం 11.15 గంటలకు అగర్తల చేరుకున్న ముర్ముకు విమానాశ్రయంలో...
కెసిఆర్ నేతృత్వంలో స్వాతంత్య్రతా సాకారం!
‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ పేరుతో 75 సంవత్సరాల స్వేచ్ఛా స్వాతంత్య్రాల సంబురం జరుపుకుంటున్నది దేశం. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిలేలా ఇంటింటా జాతీయ జెండాలు రెపరెపలాడినయి. నిలువెత్తు సాధికారతకు, సార్వభౌమతకు, స్వయం పాలనకు,...