Home Search
హత్య - search results
If you're not happy with the results, please do another search
వామన రావు హత్య కేసులో.. మంథని కోర్టుకు సిబిఐ బృందం
మంథని : రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య కేసులో (Vamana Rao Case) సిబిఐ విచారణ ప్రారంభమైంది. వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించిన...
టిడిపి నేతల వేధింపులు… ఆర్ పి ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో దారుణం వెలుగులోకి వచ్చింది. టిడిపి నేతలు వేధించడంతో ఆర్ పి ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. టిడిపి నాయకుడి వేధింపులే కారణమంటూ ఉద్యోగిని సూసైడ్ నోట్ రాసింది. తనపై...
రెవెన్యూ అధికారుల వేధింపులు..భార్యా పిల్లలతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ ఓ ఆటో డ్రైవర్ తన భార్య, పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించారు. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా.. ఆటో కాలిపోయిన ఘటన మహబూబ్నగర్లో సోమవారం జరిగింది. వివరాలలోకి వెళితే.....
కిస్మత్ పూర్ లో మహిళ దారుణ హత్య
రాజేంద్ర నగర్ రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ పై కొందరు దుండగులు అత్యచారం చేసి హత్య చేశారు. వివరాలలోకి వెళితే..పోలీసులు, స్థానికుల కథనం...
అడవిలో దారుణం.. నోట్లు గుడ్డలు కుక్కి.. ప్లాస్టర్ వేసి హత్య..
తిరుపతి: జిల్లాలోని పాకాల మండలం (Tirupati Pakala) మూలవంక అడవుల్లో బయటపడిన మృతదేహాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. లభ్యమైన మృతదేహాల పక్కనున్న గోతుల్లో మరో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను కూడా పోలీసులు గుర్తించారు....
ఇమిగ్రేషన్ దుష్ఫలితం.. భారతీయుడి హత్యపై ట్రంప్ స్పందన
హుస్టన్: అమెరికాలోని డల్లాస్లో మోటెల్ మేనెజర్ అయిన ఓ భారతీయ సంతతి వ్యక్తి దారుణ హత్యను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇది గర్హనీయం అన్నారు. దేశంలో అక్రమ రీతిలో ఉన్న ఇమిగ్రేషన్...
పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య
మన తెలంగాణ/చొప్పదండి: కరీంనగర్ కమిషనరేట్లో హోంగార్డుగా పనిచేస్తున్న ముద్దసాని కనుకయ్య (46) పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే...చొప్పదండి మండలం, రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని కనుకయ్య ఆర్థిక...
13వ అంతస్తు నుంచి దూకి తల్లి, కొడుకు ఆత్మహత్య..
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని ఒక భవనం 13వ అంతస్తు నుంచి దూకి సాక్షి చావ్లా అనే 37 ఏళ్ల మహిళ, ఆమయె 11 ఏళ్ల వికలాంగ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం 10...
యూరియా దొరకలేదని రైతు ఆత్మహత్య
మన తెలంగాణ/ఇల్లందు : యూరియా బస్తాలు దొరకపోవడంతో పంట చేను చే తికి రాదన్న మనస్తాపంతో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొ త్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం, ధనియాలపాడు...
ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు
2007లో విజయవాడలో జరిగిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సుదీర్ఘంగా పలుమార్లు పోలీసులతో పాటు సిబిఐ కూడా విచారించాయి. నిర్దోషిగా విడుదలైన...
డల్లాస్ లో భారత సంతతి వ్యక్తి తల నరికి హత్య
న్యూయార్క్: అమెరికాలోని డల్లాస్లో భారత సంతతి వ్యక్తి హత్యకు గురయ్యాడు. చంద్రమౌళి నాగమల్లయ్య అనే భారత సంతతి వ్యక్తి డల్లాస్ నగరంలో మోటల్ నిర్వహిస్తున్నాడు. మోటల్లో పని చేసే జోర్డాన్ కాబోస్ మార్టినెజ్...
మద్యం మత్తులో మేనత్తను హత్య చేసిన అల్లుడు
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిధిలోని వీఆర్కేపురం గ్రామంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. మేనత్త కొండగొర్ల ఎల్లక్క (55)ను ఆమె అల్లుడు కొండగొర్ల విజయ్ విచక్షణారహితంగా పదునైన ఆయుధంతో దాడి...
మద్యం మత్తులో మేనత్తను హత్య చేసిన మేనల్లుడు
వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం విఆర్ కె పురంలో దారుణం చోటు చేసుకుంది. మేనత్తను గొడ్డలితో ఓ మేనల్లుడు చంపాడు. గత కొంత కాలంగా మేనల్లుడు మద్యానికి బానిసయ్యాడు. మందుకు డబ్బులు...
కూకట్పల్లిలో గృహిణి దారుణహత్య
గృహిణి దారుణ హత్యకు గురైన సంఘటన కూకట్పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... రేణు అగర్వాల్ (50) అనే మహిళ కుటుంబంతోపాటు కూట్పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో ఉంటోంది. ఇంట్లోకి వచ్చిన...
భార్య కాపురానికి రావడం లేదని యువకుడు ఆత్మహత్య
మన తెలంగాణ/ పెంట్లవెల్లి ః పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో చోటు...
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎర్రగడ్డలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, తెలిపిన వివరాల ప్రకారం. దొంతరబోయిన కామేశ్వరరావు...
కాంట్రాక్టర్ ఆత్మహత్య…. మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటిపై దాడి
భద్రాద్రి కొత్తగూడెం: మాజీ మున్సిపల్ చైర్మన్, కాంట్రాక్టర్ మధ్య గొడవ జరిగింది. కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఇల్లందు మాజీ మున్సిపల్...
ధర్మవరంలో పట్టపగలు నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టపగలే జరిగిన హత్య కలకలం రేపింది. రైల్వే స్టేషన్ సమీపంలోని కొత్తపేటలోని ఉషోదయ స్కూల్ సమీపంలో లోకేష్ అనే రౌడీషీటర్ (40)ను దుండగులు హత్య...
ప్రేమపెళ్లి వద్దన్నందుకు… ఎంబిఎ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమ పెళ్లి వద్దన్నందుకు ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాళ్లపల్లి తండాలో ధనావత్ స్వరూప, కేశ్యనాయక్...
మహిళ దారుణ హత్య
గుర్తు తెలియని దుండగులు మహిళను దారుణంగా హతమార్చి నిర్మాణుష్య ప్రదేశంలో పడేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ సతీష్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.....