Monday, April 29, 2024

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 103.90 లేక 0.17 శాతం పాయింట్లు నష్టపోయి 61,702.29కి పడిపోయింది. నిఫ్టీ 35.15 పాయింట్లు లేక 0.19 శాతం కోల్పోయి 18,385.30 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగిన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అదానీ ఎంటర్ ప్రైజెస్(2.21% ), టీసీఎస్ (1.29%), రిలయన్స్ (0.81%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.50%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.43%), యాక్సిస్ బ్యాంక్ (0.41%).
టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-1.75%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.60%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.29%), భారతి ఎయిర్ టెల్ (-1.23%), ఎన్టీపీసీ (-1.02%).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News