Tuesday, June 17, 2025

జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో జవాన్ కాల్పులు… ఎఎస్‌ఐతో సహా నలుగురు మృతి…

- Advertisement -
- Advertisement -

ముంబయి: జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో(12956) ఆర్‌పిఎఫ్ జావాన్ కాల్పులు జరపడంతో ఎఎస్‌ఐతో మరో ముగ్గురు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జైపూర్ నుంచి ముంబయికి వెళ్తుండగా ఎఎస్‌ఐ, క్యాంటీన్‌లో పని చేసే రైల్వే సిబ్బంది, ఇద్దరు ప్రయాణికులపై ఆర్‌పిఎప్ జవాన్ కాల్పులు జరిపాడు. దీంతో వారు ఘటనా స్థలంలోనే చనిపోయారు. రైల్వే పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

Also Read: రాహుల్‌కు మీరే అమ్మాయిని చూడండి: మహిళా రైతులతో సోనియా(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News