Wednesday, May 1, 2024

67 మంది డిఎస్‌పిలకు పోస్టింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో భారీగా డిఎస్‌పిలకు పోస్టింగ్ కల్పిస్తూ డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు. 67 మంది డిఎస్‌పిలకు పోస్టింగులు కల్పించారు. కుల్సుమ్‌పుర ఎసిపిగా జావిద్, మీర్‌చౌక్ ఎసిపిగా ఉమామహేశ్వరరావు, వరంగల్ సిసిఆర్‌బి ఎసిపిగా గజ్జి కృష్ణ, టిఎస్ జెన్‌కో ఎసిపిగా తిరుపతి యాదవ్, సిసిఎస్ ఎసిపిగా శంకర్ రెడ్డిని నియమించారు.

Also Read: బురఖా ధరించకపోతే బస్సు ఎక్కకూడదట !

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News