Thursday, September 18, 2025

తొలి వికెట్ కోల్పోయిన లంక

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఈడెన్‌గార్డెన్స్ మైదానంలో భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో లంక ఏడు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 38 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అవిష్క పెర్నాడో 20 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో నువిందు ఫెర్నాడో (11), కుశాల్ మెండిస్ (04) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News