Wednesday, April 24, 2024

సన్‌రైజర్స్ లక్ష్యం 204 పరుగులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఐపిఎల్ సీజన్16లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసి సన్‌రైజర్స్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. జోస్ బట్లర్ (54) విధ్యంసానికి తోడు యవస్వీ జైస్వాల్(54), శాంసన్(55), అర్థ శతకాలు కొట్టడంతో భారీ స్కోర్ నమోదయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News