Monday, April 29, 2024

కోవిడ్ కొత్త వేరియంట్ పై అప్రమత్తమైన సర్కార్

- Advertisement -
- Advertisement -

Telangana govt is on alert over new variant of covid

హైదరాబాద్: కోవిడ్ కొత్త వేరియంట్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీశ్ రావు భేటీ కానున్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. కొత్త వేరియంట్ ఉన్న దేశాల నుంచి రాకపోకలపై మంత్రి చర్చించనున్నట్టు సమాచారం. అంతర్జాతీయ ప్రయాణికులపై కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా నుంచి నేరుగా విమానాలు లేకపోయినప్పటికీ, ముంబై, ఢిల్లీ నుంచి వచ్చేవారికి టెస్టులు, ట్రాకింగ్ పై సమీక్ష నిర్వహించే అవకాశముంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News