Sunday, May 5, 2024

శ్రీనగర్‌లో పోలీసుపై కాల్పులు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో శనివారం ఓ పోలీసు అధికారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.శ్రీనగర్‌లోని బెమినా ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో పోలీసు మెహమ్మద్ హఫీజ్ చాద్ గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఆయనకు కుడి భుజంపై, పొత్తికడుపుపై బుల్లెట్ గాయం అయింది. కాల్పుల ఘటన తరువాత భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని ఈ ప్రాంతాన్ని దిగ్బంధించారు. గాయపడ్డ పోలీసును చికిత్సకు ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News