Saturday, July 27, 2024

ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Tractor roll over

 

ఆంధ్రప్రదేశ్ : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. తవణంపల్లి మండలం కమ్మపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. పలువురికి గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా కొమ్మపల్లి మండలం సిద్దేశ్వరస్వామిని దర్శించుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Three died in Tractor roll over
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News