Monday, April 29, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వ దర్శనానికి భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 59,646 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,938 మంది భక్తులు తిరుమల వెంకన్నకు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం తిరుమల హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చినట్లు టిటిడి ప్రకటించింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News