Saturday, July 27, 2024

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి 4 గంటలే

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం వెంకన్నను దర్శించుకునేందుకు కేవలం 2 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచివున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది.

సోమవారం శ్రీవారిని 62,894 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,894 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి ఆలయ హుండీ ఆదాయం రూ.3.31 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News