Saturday, May 4, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం.. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే?

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది.

ఇక, ఆదివారం శ్రీవారిని 77,366 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 24,375 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న వెంకన్న ఆలయ హుండీ ఆదాయం రూ.3.38 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News