Sunday, April 28, 2024

మెదక్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

మెదక్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం పాపన్నపేట మండలం మిన్పూర్ లో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News