Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా 1.61 లక్షల కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

1.61 Lakh corona positive cases in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నప్పటికి మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 1.61 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 1008 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.18 కోట్లకు చేరుకోగా 4,98,983 మంది దుర్మరణం చెందారు. 3.97 కోట్ల మంది కోలుకోగా 15.33 లక్షల  మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో 167.87 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News