Thursday, April 25, 2024

నార్కట్ పల్లిలో బస్సును ఢీకొట్టిన ట్యాంకర్

- Advertisement -
- Advertisement -

Road Accident

 

 

నార్కట్‌పల్లి: తెలంగాణలో గురువారం ఉదయం వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా పది మంది గాయపడ్డారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్-బస్సు- ట్యాంకర్ ఢీకొట్టడంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి దగ్గర కల్వర్టును కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ములుగు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

 

1 Member dead, 10 Members injured in Accidents
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News