Saturday, April 27, 2024

దేశంలో కొత్తగా 13,615 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

13615 Corona positive cases in India

ఢిల్లీ: దేశంలో హెచ్చుతగ్గులతో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజుల నుంచి 15 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా మంగళవారం 13,615 కేసులు నమోదుకాగా 20 మంది మృతి చెందారని కేంద్రారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4.36 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా 5,25,448 మంది మృత్యువాతపడ్డారు.  ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా నుంచి 4,29,83,162 మంది బాధితులు కోలుకోగా 1,31,043 మంది చికిత్స పొందుతున్నారు.  ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 199 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News