Wednesday, April 24, 2024

దేశంలో కొత్తగా 14,506 కరోనా పాజిటివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

India Reports 2483 new corona cases

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 14,506 మందికి కరోనా వైరస్ సోకగా 30 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా కేసుల సంఖ్య 4.34 కోట్లకు చేరుకోగా 5.25 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 4.27 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం లక్ష మందిపైగా చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా మంగళవారం ఒక్క రోజే 4.33 లక్షల మంది కరోనా పరీక్షలు నిర్వహించారు.  ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 197 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News