Monday, May 6, 2024

దేశంలో కొత్తగా 15,102 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

15102 new corona cases in India

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 15,102 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,28,67,031కి చేరింది. ఇందులో 4,21,89,887 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,12,622 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 1,64,522 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 278 మంది మృతిచెందగా, 31,377 మంది కోలుకున్నారని వెల్లడించింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉండగా, యాక్టివ్‌ కేసులు 0.38 శాతం ఉన్నాయని పేర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News