Saturday, April 27, 2024

దేశంలో కొత్తగా 16,047 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1362 New Corona Cases Reported in Telangana

 

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిలకడగా ఉంది. గత 24 గంటల్లో 16,047 కరోనా కేసులు నమోదుకాగా 54 మంది దుర్మరణం చెందారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 4.42 కోట్లకు చేరుకోగా 5,26,826 మంది మృతి చెందారు. కరోనా వ్యాధి నుంచి 4.35 కోట్ల మంది కోలుకోగా 1.28 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 207.03 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News