Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 18,313 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

18313 Corona positive cases in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 18,313 కరోనా కేసులు నమోదుకాగా 57 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4.39 కోట్లకు చేరుకోగా 5.26 లక్షల మంది మృత్యువాతపడ్డారు.  కరోనా వైరస్ నుంచి 4,32,67571 మంది కోలుకోగా ప్రస్తుతం 1.45 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 202.79 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్రారోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News