Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 18,930 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

18930 Corona positive cases in india

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 4.38 లక్షల మందికి కరోనా నిర్ధారకణ పరీక్షలు చేయగా 18,930 కరోనా కేసులు నమోదుకాగా 35 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు 4.35 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా 5,25,305 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 4.28 కోట్ల మంది కోలుకోగా 1.2 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. 198 కోట్ల మందికి పైగా కరోనా డోసుల పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News