Wednesday, April 30, 2025

దేశంలో కొత్తగా 2.8 లక్షల పాజిటివ్ కేసులు….

- Advertisement -
- Advertisement -

2.8 Lakh corona positive cases in India
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. మూడ లక్షల పైగా నమోదయ్యే కేసులు సంఖ్య రెండు లక్షల పైగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 2.8 లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా 627 మంది మృతి చెందారు. దేశంలో కేసుల సంఖ్య 4.06 కోట్లకు చేరుకోగా 4,92,327 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 3.8 కోట్ల మంది కోలుకోగా 21.05 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. 164.44 కోట్ల డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News