Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 2022 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2022 Corona positive cases in India

 

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 2022 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 46 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4.31 కోట్లకు చేరుకోగా 5.24 లక్షల మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్లు బిఎ4, బిఎ5లను జీనోమ్ టెస్టులో గుర్తించారు. ఈ వేరియంట్లలో స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా 192 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News