Wednesday, April 24, 2024

దేశంలో కొత్తగా 20,551 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

20551 Corona positive cases in India

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో నాలుగు లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా 20,551 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 70 మంది చనిపోయారు.  దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4.41 కోట్లకు చేరుకోగా 5,26,600 లక్షల మంది చనిపోయారు. కరోనా నుంచి 4.34 కోట్ల మంది కోలుకోగా 1.35 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 205.59 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మరో వైపు మంకీపాక్స్ వైరస్ అందోళన కలిగిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News