Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 21,566 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

158 New Corona Cases Registered in AP

 

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 21,566 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 45 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారు 4.31 కోట్లుకాగా 1,48,881 మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4.36 కోట్లకు చేరుకోగా 5,25,870 మంది మృతి చెందారు.  దేశ వ్యాప్తంగా 200 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News